+91 95819 05907

నువ్వా …నేనా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాడి ఓడిన బీఆర్ఎస్

నేటి గదర్ , ఖమ్మం ప్రతినిధి :

తెలంగాణ ఉద్యమల గుమ్మం ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాలు అనే చెప్పాలి. తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులు ఇ జిల్లాల నుంచి ఉన్నారు. అలాంటి జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్లోని పార్లమెంట్ సెగ్మెంట్లోని బి ఆర్ స్ ను ఆశించిన ఫలితాలు రాలేదు, చివరికి ఎమ్మెల్స్ ఫలితలో కూడా బి ఆర్ స్ ఖాతా తెరవకపోవటం బి ఆర్ స్ శ్రేణులను నిరాశపరిచింది. తెలంగాణ పార్లమెంట్ లో సైతం ఒక్కటంటే ఒక్క సీటు కూడా తన ఖాతా లో వేసుకోలేని బి ఆర్ స్ కు ఎమ్మెల్సి పైన చాలా ఆశలు పెట్టుకొంది,చివరికి అదికూడా అందని ధ్రాక్షల అయిపోయింది.దీంతో ప్రత్యేర్థి పార్టీలు అయినా కాంగ్రెస్స్, బీజేపీ పార్టీ శ్రేణులు ఇక తెలంగాణ లో బి ఆర్ స్ పార్టీ ఖేల్ ఖతం, దుకాణం బంద్ అంటూ సెటైర్లు వేస్తున్నారు….కాగా బి ఆర్ స్ అధినేత కెసిఆర్ ఈ ఫలితల పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !