+91 95819 05907

కార్పొరేటర్ నుండి కేంద్ర క్యాబినెట్ లోకి…!

★రాజకీయ చాణక్యతతో ఎదిగిన బండి సంజయ్ కుమార్…

★అంచల్ అంచెలుగా ఎదుగుతూ ప్రజామన్నలను పొందుతున్న: బండి సంజయ్ కుమార్

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి (కరీంనగర్) జూన్ 10:
నైనారపు నాగేశ్వరరావు ✍️

2005లో కరీంనగర్ పట్టణంలోని 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పోరేటర్ గా బండి సంజయ్ కుమార్ ఎన్నికయ్యారు.తన రాజకీయ చాణక్యతతో మళ్లీ 2005 నుండి 2019 వరకు ఈ కార్పోరేటర్ స్థానంలో ఆయన ప్రాతినిథ్యం వహించారు.2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించడంతో కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు.2014,2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గెలుపు ఓటమీలను స్ఫూర్తిగా తీసుకొని అంచలంచలుగా ఎదుగుతూ ప్రజా మన్నలను పొందుతూ,మళ్లీ 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను 2020 మార్చి 11న ఆ పార్టీ నియమించింది. తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ,ప్రజల్లో ఊపు తీసుకురావడంలో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు.కానీ,సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని బిజెపి పార్టీ నాయకత్వం కిషన్ రెడ్డికి అప్పగించింది.ఆ తరువాత 2023 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు.ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కరీంనగర్ ప్రజలు,రాష్ట్ర బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !