+91 95819 05907

మధిర మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ. 128 కోట్లు కేటాయింపు

నేటి గదర్ న్యూస్ : మధిర ప్రతినిధి : మధిర మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం 128 కోట్లు కేటాయించటం చారిత్రాత్మకం అని 12, 11వ వార్డు ఎస్సీ కాలనీ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మధిర మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ నిర్మించడం కోసం మధుర నియోజకవర్గ ఎమ్మెల్యే,డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 128 కోట్లు మంజూరు చేయటం చారిత్రాత్మక మైన విషయంగా ఉంది. అనేక సభల్లో మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నా ప్రాణం అంటూ సందర్భం వచ్చినప్పు డల్ల చెబుతూ ఉన్నారు. దానికి తగ్గట్టే మధిర మున్సిపాలిటీకి 128 కోట్లు అండర్ డ్రైనేజ్ కి కేటాయించడమే కాక కాంగ్రెస్ గవర్నమెంట్ కొలువుదీరిన 60 రోజుల్లో మధిర నియోజకవర్గానికి 370 కోట్లు నిధులు కేటాయించి తనకు మధిర మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. మధిర ఎస్సీ కాలనీలో గల 12వ, 11వ, వార్డులలో గల ఎస్సీ కాలనీ కాంగ్రెస్ నాయకులు కటుకూరి శ్యామా రావు, గట్టిగుండ రవి, గద్దల కిరణ్, రేపంగి ఏసు, దుబాసి ఏసు, గద్దల వెంకటేశ్వర్లు, వర్షం వ్యక్తం చేశారు మధిర పట్టణంలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు మల్లు భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలిపినారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !