+91 95819 05907

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు..

నేటి గదర్ ,జులై 1 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

కూసుమంచి మండలం గురవాయిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి అన్న బొల్లంపల్లి వెంకట్ రెడ్డి సతీమణి శ్రీమతి లక్ష్మి దశదిన కర్మ కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, కూసుమంచి ఎంపీపీ భానోత్ శ్రీనివాస్ నాయక్ పాల్గొని లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవికుమార్, పోటు లెనిన్ కూసుమంచి ఎంపీటీసీ సభ్యులు మాదాసు ఉపేందర్ రావు, గట్టుసింగారం మాజీ సర్పంచ్ చాట్ల పరశురాం, కొండ మైపాల్, జనార్దన్ గౌడ్, మంచా నాయక్ కుమార్ పాల్గొని నివాళులర్పించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పొలిశెట్టి గుట్టపై సమ్మక్క-సారక్క బద్దిపోశమ్మ దేవతల జాతర

★పొలిశెట్టి గుట్టపై సమ్మక్క-సారక్క బద్దిపోశమ్మ దేవతల జాతర ★తోలేం వంశీయులచే ఐదు రోజులపాటు ఘనంగా జాతర ★ముఖ్యఅతిథిగా ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ నేటి గదర్ న్యూస్, పినపాక, మార్చి12.; ఆదివాసి

Read More »

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలి :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

◆మార్చి 15లోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చెయ్యాలి ◆ప్రతి రైతు వ్యవసాయ భూమిలో ఫారం పాండ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ◆రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో

Read More »

జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి :సీఎం రేవంత్ రెడ్డి

*తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.* హైదరాబాద్ రవీంధ్రభారతిలో *కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

 Don't Miss this News !