+91 95819 05907

రక్త దాన శిబిరం విజయవంతం

*శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు మెగా సర్వీస్ క్యాంప్ తో పాటు భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో రక్త దాన శిబిరం విజయవంతం*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామ సమీపంలో చిలకల గండి ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో మెగా సర్వీస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంపు తో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తధన శిబిరంలో శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు ఎండి జీ రమేష్, జి ఎం బి కృష్ణ, ఎఫ్ జి శ్రీకాంత్, విశాల్ కస్టమర్ కేర్ మేనేజర్ స్టాప్, బి రాజు కెనరా బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు,మరియు సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ ఖమ్మం, వారు రవిచంద్ర, తిరుపతిరావు, సింధు, కిషోర్, సన్నీ, లోకేష్ పాల్గొన్నారు, ఈ రక్తాన్ని వందలాదిమంది సికిల్ సెల్ అనేమియా, తలాసేమియా తో బాధపడుతున్న పిల్లలు, కొరకు రక్తదానం శిబిరంనీ భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, గుగులోతు బాబు, పొదుటూరి ప్రేమ్ సాయి, ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చాలామంది రైతు మిత్రులు మరియు ఇతర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలి అని, ఆదివాసీ గిరిజన ప్రాంతం ఆయన అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని కొనియాడారు, వేసవి కాలంలో లో రక్తం కొరత ఎక్కువగా ఉండటం వల్ల రక్త నిలువలు తగ్గుతున్నాయి , కావున మీ ప్రాంతాలలో 10-30 మంది వరకు ఒక్కటై రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి అని భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ ఫౌండర్ గుజ్జులా వేణు గోపాల్ రెడ్డి కోరారు అలాగే ఈ క్యాంప్ కార్యాలయంలో పాల్గొని విజయవంతం చేసిన వారి అందరికీ పేరు పేరు న ధన్యవాదాలు తెలిపారు.
*అమ్మ జన్మనిస్తుంది, రక్త దత్త పునర్జన్మనిస్తాడు* అందరూ రక్త దానం చేసి రోగుల ప్రాణాలను కాపాడాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

అడవులు సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత -ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని

అడవులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిదని ప్రతి పౌరుడు బాధ్యతగా అడవులను కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని కోరారు. బుధవారం పినపాక మండలం, కరక గూడెం మండలంలోని పలు ఆదివాసి గ్రామాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో

Read More »

 Don't Miss this News !