+91 95819 05907

జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి :సీఎం రేవంత్ రెడ్డి

*తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.* హైదరాబాద్ రవీంధ్రభారతిలో *కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు పత్రాలు అందించారు.* ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం ఆదాయం, అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతినెలా తెలంగాణ ఆదాయం 18 వేల కోట్లు ఉంది.
ప్రతి నెలా ఖర్చులు మాత్రం 22 వేల కోట్ల వరకు ఉంటున్నాయి.
*జీత భత్యాలకు 6 వేల 500 కోట్లు ఖర్చవుతుంది.*

*రాష్ట్ర అప్పులకు మరో 6 వేల 500 కోట్లు ఖర్చవుతున్నాయి.*

*మిగిలిన 5 వేల కోట్ల రూపాయలతోనే ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది..*

*రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని పథకాలకు ప్రాముఖ్యత తగ్గించాల్సి వచ్చింది*

ఏం చేయట్లేదని , దిగిపోమని బీఆర్ఎస్ అంటోంది.
ఐదేండ్లు సీఎంగా ఉండాలని ఎన్నుకుంది మీరే కదా
దిగిపో దిగిపో అని బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది..

లక్ష కోట్లు పెట్టి కడితే కట్టుడు కూలుడు అయ్యింది..
*కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం*
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
అప్పులు, వడ్డీల భారం మేము మోస్తున్నాం
ఆర్థిక పరిస్థితి మీ కళ్లముందు ఉంది
*జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి*
ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే
ప్రభుత్వం దగ్గర ఉంటే వాటిని ప్రజలకే ఇస్తామని.. దాచుకోవటానికి ఏమీ లేదన్నారు. *రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీ ముందే ఉంచుతున్నాను.. మీరు ఏం చెబితే అలాచేద్దాం అంటూ* ప్రజలనుద్దేశించి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !