+91 95819 05907

ఎమ్మెల్యే సార్ గ్రామాల్లో ఉన్న సమస్యపై దృష్టి పెట్టండి

★చండ్రుగొండ మండల బీజేపీ పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్

నేటి గదర్ న్యూస్,అశ్వారావుపేట ప్రతినిధి:ఎమ్మెల్యే సార్ గ్రామాల్లో ఉన్న సమస్యపై దృష్టి పెట్టండి అని BJP చండ్రుగొండ మండల పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ కోరారు. చంద్రుగొండ మండలం పోకలగూడెం పంచాయితీ పోకలగూడెం గ్రామంలో ప్రధాన సెంటర్ రైస్ మిల్లు సమీపంలో వర్షపు నీరు నిల్వ ఉంటున్న పట్టించుకొనే నాథుడు కరువయ్యారని ఆవేదన వెలిబుచ్చాడు. గ్రామస్థులు అనేకసార్లు అధికారు లకు ఫిర్యాదు చేసిన సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారే తప్ప పట్టించుకో కోక పోవడం అనేది బాధకరం అన్నారు. ఇదే కాదు రేషన్ షాప్ వద్ద బాల్య తండా స్కూల్ కు వెళ్లే దారి విషయంలో కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవేమి పట్టనట్టు ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతూ ప్రదర్శనలు చేస్తుంటే గ్రామాల సమస్య మీద తిరుగుతున్నారు సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన ప్రజలు కానీ ప్రజల సమస్యలు వాళ్లకి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు .ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి గ్రామాలలో ఉన్న సమస్యలను తీసుకెళ్లే దాంట్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమయ్యారని BJP పార్టీ చంద్రుగొండ మండల నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ గడ్డం శ్రీను లు ఆరోపించారు.ఎమ్మెల్యే గత ప్రభుత్వం లో వచ్చిన చెక్ లను పంపిణీ చేయటంలోనే 8 నేలలు పూర్తి చేసారని గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండలంలో పర్యటించిన టీజీ ఐడిసి చైర్మన్ మువ్వావిల్ విజయ్ బాబు, ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 14: దమ్మపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో పర్యటించి నాచారం

Read More »

ఐక్యత ప్రెస్ క్లబ్ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం -ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: వేసవిలో మండల ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనయంని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్

Read More »

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

 Don't Miss this News !