+91 95819 05907

మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఖమ్మం టూటూ టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ యాదవ్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. ఖమ్మం టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక బీజేపీ పార్టీ ఆఫీస్లో ప్రధాని నరేంద్రమోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు వార్షిక ఆదాయం లో 12 లక్షల లోపు, పన్ను మినహాయింపు ఇచ్చినందుకుగాను, రైతులకు పంట రుణాలు మూడు నుంచి 5 లక్షల వరకు పెంచినందుకుగాను, మరియు 60 సంవత్సరాలు పైబడిన వారికి , జీరో పన్ను మినహాయించినందుకు గాను, జిల్లా పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, విద్యాసాగర్, ఉపేందర్, సుబ్బారావు, భద్రం, గుత్తా వంశీ,రవీందర్, కృష్ణ చారి, దాసరి మధు, శ్రీనివాసరెడ్డి, సురేష్ గౌడ్, రజిని రెడ్డి, శ్రీకాంత్,నాగమణి,నాగేశ్వరావు, గాంధీ, మోహన్, సాయి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !