+91 95819 05907

మధిర పట్టణ ప్రజలకు శాపంగా మారిన మిషన్ భగీరథ పనులు

నేటి గద్దర్ న్యూస్, మధిర :
_రైల్వే మోరీ లో పైపుల కోసం గుంటలు తవ్వి పైపులు వేసి అసంపూర్తిగా వదిలేసిన పనులు_

మధిర పట్టణాన్ని రైల్వే ట్రాక్ రెండుగా విభజించడంతో పనుల నిమిత్తం వెళ్లేవారు రైల్వే మొరిపై ఎక్కువగా ఆధారపడతారు. స్కూల్ కి వెళ్లే విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు ఆర్ఓబి ఎక్కలేక ఈ రైల్వే మోరి నుంచే నడక సాగిస్తూ ఉంటారు నిత్యం వేల సంఖ్యలో ప్రజలునడిచే దారి ఇది. పది రోజుల క్రితం మిషన్ భగీరథ పనుల నిమిత్తం పైపుల కోసం రైల్వే మోరీలో గుంటలు తవ్వి పైపులు వేసి వాటిని పూడ్చకుండా కర్రలు కట్టి వదిలివేశారు. రైల్వే అధికారులు ఆ పనితో మాకు సంబంధం లేదు అంటున్నారు, ప్రజలు విద్యార్థులు, ఇబ్బంది పడుతున్నారు ఆర్ఓబి పై మరమ్మత్తులు జరుగుతున్నందున మోటార్ సైకిల్ పై వెళ్లేవారు ఎక్కువగా రైల్వే మోరి నుంచే వెళుతున్నారు, అలాంటిది రైల్వే మోరి లో పనులు అసంపూర్తిగా వదిలి వేయటం వలన ఆర్ఓబి పై ట్రాఫిక్ రద్దీ పెరిగి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది వెంటనే అధికారులు రైల్వే మోరీ లో ఉన్న గుంటలను పూడ్చి దారిని ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కులగణన సర్వేను ప్రజలు విజయవంతం చేయాలి పల్లె రామచంద్రం గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ ఆయన స్వగృహంలో స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర

Read More »

ఆదివాసి యువత విద్య ,క్రీడల పై మక్కువ పెంచుకోవాలి :గుండాల సీఐ ఎల్ రవీందర్

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని ఆదివాసి యువత విద్య క్రీడలపై మక్కువ పెంచుకొని రానించాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని అడవిరామారం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్

Read More »

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది

Read More »

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి… 17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల

Read More »

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ చిరుమల్ల కి రాక.

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ నిర్మల్ జిల్లా మామిడి మండలానికి చెందిన రచ్చ కోట పంద్రం జాలిష్ మహారాజ్ స్వామీజీ, దేవనగరం సమ్మక్క గద్దెల పూజారి తోలెం నాగయ్య

Read More »

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు

Read More »

 Don't Miss this News !