+91 95819 05907

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసిన… వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

హైదరాబాద్ అసెంబ్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫేసిలో వారిని కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో దేశంలో ఏ రాష్ట్రం చేయలేని బృహత్కర కార్యక్రమాన్ని బీసీ కుల గణనను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీల పక్ష పార్టీగా బీసీల పక్షాన ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీరు హర్షణీయం అదే విధంగా సమాజంలో వెనకబడిన వర్గం ఎన్నో సంవత్సరాల కల ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు వారి అభ్యున్నతి కొరకు విద్య ఉద్యోగం ఆర్థికంగా మెరుగుపడాలని వారి వాటాను వారి కేటాయించాలని ఇలాంటి బృహత్కర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ సహాచర ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసినాము.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

మానవత్వానికి నిలువుటద్దం ఈ యువ దంపతులు★బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

★జన్మ జన్మలకు ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగాలి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు ★ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి ★మెదక్ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా తాజా మాజీ

Read More »

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

 Don't Miss this News !