+91 95819 05907

మోహన్ రావు పదవి విరమణ కార్యక్రమానికి హాజరై ఘనంగా సన్మానం చేసిన ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

*వరంగల్ జిల్లా*
*05 ఫిబ్రవరి 2025*

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎస్.ఆర్.ఆర్.తోటలో డీ.మోహన్ రావు పబ్లిక్ హెల్త్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ బుధవారం పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా (ఏఐటియుసి అనుబంధం) జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. ఉద్యోగులకు పదవీ విరమణ అనివార్యమని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అంటేనే ప్రజల ఆరోగ్య జాగ్రత్తల గురించి శ్రద్ధ చూసుకోవడం ఉద్యోగుల ప్రత్యేకమైన అని అన్నారు.. డి మోహన్ రావు మాట్లాడుతూ… పదవి విరమణ ప్రజ సేవకు అడ్డంకి కాదు అని నా శక్తి మేర జీవితాంతం ప్రజాసేవలో ఉంటానని రిటైర్డ్ ఉద్యోగి మోహన్ రావు తెలియజేసారు, వైద్య సేవలో రాజ్యాంగ బద్ధంగా ఉద్యోగం చేయడం మావిధి అన్నారు. పదవి విరమణ పొందుతు 25 ఏళ్లు ఉద్యోగం చేసి ప్రజల మన్ననలు పొంది వైద్య ఆరోగ్యశాఖ నుండి పదవి విరమణ పొందడం నాకెంతో బాధ కలిగిస్తుందన్నారు.ఇటీ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నూకల అంజి, వరంగల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గూడెపు ప్రభాకర్ ,రామ
లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అల్లు సతీష్‌ రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

నేటి గదర్ న్యూస్, పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్యకర్త అల్లు సతీష్‌ రెడ్డి ఇటీవల మరణించగా అతని దశదిన కార్యక్రమం గురువారం జరగింది. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ

Read More »

మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, యం ఎల్ సి, జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్

Read More »

మానవత్వాన్ని చాటుకున్న బీటీపీఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు

– చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్. – సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం. – లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే

Read More »

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరువుకోవాలి: ఎస్సై

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో , సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి -శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయారాదు -ఎదుటివారికి ఇబ్బంది కల్గించవద్దు

Read More »

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

DSFI (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ సభ ను జయప్రదం చేయండి

◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని *ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!* *తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు

Read More »

 Don't Miss this News !