+91 95819 05907

సమస్యల పరిష్కారంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం తగదు: BJP నాయకులు ఆపతి

విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేసిన… BJP నాయకులు ఆపతి వెంకట రామారావు

ఏన్కూర్ :ఏన్కూర్ లో నిర్వహించిన తల్లాడ మండలం ఏన్కూర్ మండలం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో పలు కరెంటు తో రైతాంగ సమస్యలపై పరిష్కారం కొరకు స్థానిక రైతులు అన్నారు గూడెం గ్రామస్తులతో కలసి వినతి పత్రం సమర్పించిన ఆపతి వెంకట రామారావు భాజపా నాయకులు
తల్లాడ ఏన్కూర్ మండలంలో విద్యుత్ వినియోగదారులకు జరుగుతున్న సమస్యల పరిష్కార వేదిక గురించి కనీసం మన మండలంలోని విద్యుత్ అధికారులు కనీసం సూచనప్రాయమైన సమాచారం ఎవరికి ఇవ్వలేదు
తల్లాడ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్నారుగూడెం గ్రామానికి గత 50 సంవత్సరాల క్రితం గ్రామంలో స్తంభాలు వేసి కరెంటు తీగలు తీయడం జరిగినది అవే స్తంభాలపై నేటి వరకు గృహ విద్యుత్తు కోసం సర్వీస్ వైర్లను తీసుకోవడం జరుగుతుంది కాలగమనంలో రోడ్డు అభివృద్ధి చెంది ఎత్తు పెరుగుతూ గృహాల సంఖ్య పెరుగుతూ సర్వీస్ వైర్ రోడ్డుకి అడ్డంగా తీసుకోవడం జరిగినది రవాణా సౌకర్యం లో రైతులు వినియోగించే టాక్టర్ ద్వారా మరియు లారీల ద్వారా రైతుల ధాన్యం తోలుకోవడానికి,స్కూల్ విద్యార్థుల కోసం వచ్చేటటువంటి బస్సులకు నిత్యం ఈ వైర్లు తగులుతూ రోజువారి గా పలు సమస్యలు ఏర్పడుతూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించడం కోసం స్తంభాల ఎత్తు పెంచాలిఎత్తు స్తంభాలు వేయటం రెండు వైపులా స్తంభాలు వేసి సర్వీసు వైర్లను రోడ్డుకి అడ్డంగా లేకుండా చేసి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించనైనది
అన్నారుగూడెం గ్రామానికి పూర్తిస్థాయిస్థాయి లైన్ మెన్ అందుబాటులో ఉంచాలని మరియు రైతుల వ్యవసాయ కలక్షన్లు ట్రాన్స్ఫర్ చేసుకునే విషయంలో ట్రాన్స్ఫర్ ప్రక్రియను సరళతరణం చేయాలని వినతి పత్రంలో పేర్కొనడం జరిగినది ఈ విషయంపై వచ్చిన అధికారులు స్పందించి ప్రజలకు చేరువ అయ్యేఅంశాలను తక్షణమే పరిష్కారం చేస్తామనిహామీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలోభాజపా నాయకులు ఆపది వెంకట రామారావు కట్టా ఖాదర్ బాబా ఎల్లంకి సుధాకర్ గ్రామస్తులు చీకటి వెంకటేశ్వర్లు పలువురు రైతులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆ వలస ఆదివాసి గ్రామంలో టీవీ యాంకర్లు సందడి చేశారు.మన గ్రోమోర్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం

నేటి గదర్ న్యూస్,పినపాక: మండలంలోని గ్రామపంచాయతీ లోని తిల్లాపురం ఆదివాసి గ్రామంలో బిగ్ ఫేమస్ ఆర్టిస్టులు గీత రాయల్ శ్రీ సత్య పవిత్ర యాంకర్ అనిల్ జిలా గురువారం పర్యటించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో

Read More »

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

 Don't Miss this News !