+91 95819 05907

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన

నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం ఓ సమస్యగా మారింది . ఇదిలా ఉండగా మాసాయిపేట గ్రామానికి చెందిన చిట్యాల ఎల్లయ్య తండ్రి రాజయ్య వయసు 70 సంవత్సరాలు అను వ్యక్తి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తన అల్లుడు రమేష్ తాను రాసి ఇచ్చినట్టు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి పాపన్న గారి వేణు గోపాల్ అను వ్యక్తికి అమ్మినట్టు చెప్పారు. దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి మా ఉమ్మడి ఆస్తిలో చిచ్చుపెట్టిన నా అల్లుడు రమేష్ పై తగు చర్యలు తీసుకోవాలని చిట్యాల ఎల్లయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజాగ మా అందరి ఉమ్మడి ఆస్తి కాగా అందులో నా అల్లుడైన రమేష్ కు నేను ఏ విధమైన వాటా గాని ఎలాంటి కాగితం పైన గాని జాగా రాసి ఇయ్యలేదన్నారు. లేని కాగితాన్ని సృష్టించిన మా అల్లుడు రమేష్ పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దొంగ డాక్యుమెంట్లతో ఉమ్మడి ఆస్తి విషయంలో నా అల్లునికి నేనొక్కడినే ఎలా రాసిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ముమ్మాటికి ఇది నకిలీ కాగితాలని దమ్ముంటే ఆ కాగితాలు తీసుకొని స్థలం దగ్గరికి వచ్చి నా అల్లుడు రమేష్ కొన్న వ్యక్తి ఇద్దరు నాతో మాట్లాడాలని హెచ్చరించాడు. లేకపోతే నేనే ఇద్దరిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !