+91 95819 05907

ఉత్తర ప్రదేశ్ నందు భద్రాద్రి ఆదివాసి నృత్యం

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళా నందు వనవాసి క్షేత్ర సంఘటన మంత్రి శివరామకృష్ణ సారధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వనవాసి ఆదివాసి కళాకారులు రేళా నృత్యాన్ని ప్రదర్శించడం జరిగిందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళా కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు దేశం నలుమూలల ఉన్న వనవాసి ఆశ్రమానికి చేందిన ఆదివాసి కళాకారుల తమ తమ సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆదివాసి కళాకారులు తమ నృత్య ప్రదర్శనలు నిర్వహించం జరిగిందని ఆయన అన్నారు.ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందిన వనవాసి బాధ్యులు కోరం రామారావు గొంది శోభన్ బాబు ఆధ్వర్యంలో వనవాసకి చెందిన మూపై నాలుగు మంది ఆదివాసి కళాకారుల రేళా నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు.ఈ ప్రదర్శిన అమాంతం చూపరుల మనసు మదిని పులకించేలా కన్నుల విందుగా కళాకారులు తమ రేళా నృత్యాన్ని ప్రదర్శించారని ఆయన అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండలంలో పర్యటించిన టీజీ ఐడిసి చైర్మన్ మువ్వావిల్ విజయ్ బాబు, ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 14: దమ్మపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో పర్యటించి నాచారం

Read More »

ఐక్యత ప్రెస్ క్లబ్ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం -ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: వేసవిలో మండల ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనయంని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్

Read More »

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

 Don't Miss this News !