+91 95819 05907

ఆర్మీ జవాన్ త్యాగాలు మరువలేనివి.. ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

నేటి గదర్ న్యూస్ :వైరా నియోజకవర్గ ప్రతినిధి

కొణిజర్ల :దేశ రక్షణకోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రు సైన్యంపై యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఆర్మీ జవాన్ ల త్యాగాలు మరువలేమని వైరా నియోజక వర్గ ఎమ్మెల్యే మాలోత్.రాందాస్ నాయక్ అన్నారు.మండల పరిధిలోని అన్నవరం గ్రామంలో ఆర్మీ జవాన్ చెల్లా.శ్రీనివాస్ గత ఏడాది రోడ్ ప్రమాదంలో మృతి చెందాడు.అన్నవరం గ్రామంలోనీ తన వ్యవసాయక్షేత్రంలో కుటుంబ సభ్యుల సహకారంతో ఆయన జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆదివారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ సత్యమూర్తి అరుణ్ చేతుల మీదగా విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మృతి చెందిన ఆర్మీ జవాన్ శ్రీనివాస్ కుటుంబ వివరాలను తల్లి దండ్రులైన చెల్లా.సీతమ్మ,వెంకటేశ్వర్లునుఅడిగి తెలుసుకొన్నారు.పుట్టిన వాడు గిట్టక తప్పదని కుటుంబాన్ని ,భార్య పిల్లలను సైతం వదిలి దేశభక్తిపై ప్రేమతో ప్రజల రక్షణకై బోర్డర్ లో ఆర్మీ జవాన్ గా ఉద్యోగం చేస్తారని యుద్ధంలో వారు మరణం పొందిన ప్రజల గుండెల్లో ఎప్పుడు పదిలంగానే వుంటారని తెలిపారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు చెల్లా.అంజయ్య,కృష్ణయ్య నీలమ్మ,దేవి,లోకేష్, హర్షిత,ప్రణవి,సంపూర్ణ,గాయిత్రి లను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఓదార్చారు.ఎప్పుడు మీకు అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు పేట్ల.కృష్ణమూర్తి, కాంగ్రస్ పార్టీ జిల్లా నాయకులు బొర్రా.రాజశేఖర్,సూరంపల్లి.రామారావు,ప్రధానోపాధ్యాయులు అచ్యుత్ రమణారావు, కోసూరి.శ్రీనివాసరావు,చేరుకుమల్ల.రవి,గుండ్ల.కోటేశ్వరరావు, చింతనిప్పు.నరసింహారావు, కమటల.రేణుక,రాయల.పుల్లయ్య,ఐవిఒ జిల్లా అధ్యక్షులు జిడుగు. హనుమంతు రావు,గోపాల్ రావు,సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు ధమ్మలపాటి.సుధాకర్,బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ళ.శ్రీనివాస్,వెంకన్న, పి.వెంకటరాజు,చల్లా.నరసింహారావు, భద్రాజి,సత్యనారాయణ,ఎల్లయ్య,గోగుల.ఉపేందర్ పాల్గొని నివాళులు అర్పించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండలంలో పర్యటించిన టీజీ ఐడిసి చైర్మన్ మువ్వావిల్ విజయ్ బాబు, ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 14: దమ్మపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో పర్యటించి నాచారం

Read More »

ఐక్యత ప్రెస్ క్లబ్ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం -ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: వేసవిలో మండల ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనయంని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్

Read More »

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

 Don't Miss this News !