కిడ్నీలు మన రక్తంలొ ఉండే ఉప్పు, విషం, ఇతర చెత్తను బయటికి పంపి రక్తాన్ని శుభ్రంచేస్తాయి. అటువంటి కిడ్నీలలో కొన్నిసార్లు చెత్త ఉండిపోయి రాళ్ళు ఏర్పడతాయి.అందుకే కిడ్నీల పరిశుభ్రతకు ఒక సహజమైన పద్ధతి ఉంది:అదేమిటంటే..,
ఒక కొత్తిమీర కట్ట లేదా కరివేపాకు కట్ట తీసుకుని,
శుభ్రంగా కడిగి, చిన్నగా తరగాలి..ఆ తరిగిన ఆకులను ఒక గిన్నెలో వేసి అందులో శుభ్రమైన మంచినీరు పోసి 10 నిమిషాలు వేడి చేయాలి. అది చల్లారాక ఆ రసాన్ని చల్లని ప్రదేశంలో ఉంచాలి..
దీనిని ఒక గ్లాసుడు చొప్పున తాగాలి.. ఇలా వారానికొకసారి చేసినా మంచి ప్రయోజనమే.
ఇలా చేస్తే కిడ్నీలో ఉన్న చెత్త విషం లాంటివి బయటికి పోతాయి,దానివలన కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ!దయచేసి ఈ విషయాన్ని “Share” చేయగలరు ఫ్రెండ్స్…
Post Views: 19