+91 95819 05907

💥💥💥స్పాట్ న్యూస్:శిశుమందిర్ విద్యాపీఠం మరింత అభివృద్ధి చెందాలి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు

శిశుమందిర్ విద్యాపీఠం మరింత అభివృద్ధి చెందాలి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) 8:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మెహర్ సాయి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అశోక్ సింఘాల్ శిశుమందిర్ మూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు.మొదటగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలల్లో మెదక్ నియోజకవర్గాన్ని విద్య వైద్య పరంగా ఎంతోగానో అభివృద్ధి చేశామన్నారు.అలాగే మహిళా డిగ్రీ కళాశాల మరియు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలలు మంజూరు అయ్యి హాస్టళ్లను కూడా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.2021 సంవత్సరంలో ప్రారంభమైన సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం ఇపుడు శిశు నుంచి ఐదు తరగతుల వరకు విద్యార్థులతో విస్తరించి విద్యనందించడం గర్వంగా ఉందన్నారు.రాబోయే రోజుల్లో శిశుమందిర్ విద్యాపీఠం మరింత అభివృద్ధి చెంది చక్కటి విద్యను అందించే దిశగా విద్యార్థులతో కొనసాగించాలని ఆశిస్తున్నామని అన్నారు.ఈ విద్యాపీఠంలో విద్యార్థులకు చిన్ననాటి నుండి సంస్కృతం సంగీతం నృత్యాలు నేర్పిస్తున్న ఆచార్యుల బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాత రావు,రమేష్ రెడ్డి మామిడి సిద్ధ రాములు,కంభంపాటి విప్లవ కుమార్,అల్లాడి వెంకటేష్ ఎనిశెట్టి అశోక్ గుప్తా,పోచమ్మల అశ్విని శ్రీనివాస్,మండల ఎంఈఓ శ్రీనివాస్, శిశు మందిర్ ప్రధాన ఆచార్యులు కవిత శిశు మందిర్ అధ్యక్ష కార్యదర్శులు పడకంటి సంగమేశ్వర్,పండరినాథ్ లు శిశు మందిర్ ఆచార్యుల బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

DSFI (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ సభ ను జయప్రదం చేయండి

◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని *ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!* *తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు

Read More »

మన దునియా ఎడిటర్ ఆత్మహత్యాయత్నం? పోలీసుల వేధింపులే కారణమా?

మీడియా స్వేచ్ఛపై పోలీసు పెత్తనం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు! మీడియా గొంతు నొక్కే వ్యవస్థతో ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో ధర్మపీఠం (Fourth Estate). కానీ తెలంగాణలో జర్నలిస్టుల పట్ల పోలీసు వ్యవస్థ

Read More »

రుణమాఫీ చేసినందుకు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, రైతులు

నేటి గదర్ న్యూస్, మార్చి 13, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891 ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు ప్రజా ప్రభుత్వం ముఖ్యమం ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన

Read More »

గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించిన దేశినేనిపాలెం గ్రామవాసి

*శుభాకాంక్షలు తెలియజేసిన దేశనేనిపాలెం గ్రామ ప్రజలు…* 💐💐💐 గ్రూప్ -2 విజయం సాధించిన దేశీనేనిపాలెం గ్రామవాసి నేటి గదర్ న్యూస్, మార్చి 13, సగ్గుర్తి ముత్యాల రావు మధిర మండలం దేశినేనిపాలెం గ్రామానికి చెందిన

Read More »

3వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ నేటి గదర్ న్యూస్, మార్చి 13. మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత

Read More »

 Don't Miss this News !