+91 95819 05907

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయా మహిళా దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 8:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకురాలు బాలమణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగిందన్నారు.మహిళలకు ఎక్కువ శాతం మన రామాయంపేట ఏరియాలో బీడీ కార్మికులు ఉన్నారని వారికి సరియైన పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.పనికి తగ్గట్టు వేతనాలు వారికి లేవన్నారు.నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్లు రాలేదు.వృద్ధులు కూడా చాలామంది ఉన్నారు.వారికి కూడా పింఛన్లు లేవు బీడీలు చేసి చేసి వాళ్ళు ఆరోగ్యాలు బాగా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.బీడీ కార్మికులకు ఉపాధి పని కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లేశం సభాధ్యక్షురాలు బాలమణి పుష్ప,కవిత,మంజుల,అనిత లక్ష్మి,పద్మ,సుజాత తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !