+91 95819 05907

పార్లమెంట్ లో బీసీ బిల్లు ఆమోదించాలి: మెట్టు గంగరాం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 9:- పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదించాలని మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారం రామాయంపేట పట్టణంలో తెలిపారు.గత 75 సంవత్సరాల నుండి పార్లమెంటులో గాని అసెంబ్లీలో గాని బీసీలకు స్థానం లేకుండా చేస్తున్నారని ఇద ప్రజాస్వామ్యం అసలైన ప్రజాస్వామ్యం రావాలంటే ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీలకు వాటా మేం ఎంతో మాకు అంత వాటా దక్కినప్పుడే నిజమైన స్వతంత్రం న్యాయమైన స్వతంత్రం అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో గత 75 సంవత్సరాల నుండి బీసీ మహిళలు కేవలం ఎనిమిది మందికి మాత్రమే అసెంబ్లీలో స్థానం దక్కింది.మరి ఈ 75 సంవత్సరాలలో బీసీ మహిళలకు 8 మందికి మాత్రమే అవకాశం వచ్చినప్పుడు మరి ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.అందుకే మహిళా బిల్లు వద్దు బీసీ బిల్లు పెట్టి పార్లమెంటులో ఆమోదించి బీసీ మహిళలకు బీసీ సమాజానికి సముచిత స్థానం దక్కేలా చూడాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

హొలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ సూచన ఇదే

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి

Read More »

 Don't Miss this News !