+91 95819 05907

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం.

భద్రాద్రి కొత్తగూడెం :

భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో జిల్లా బీసీ కార్యాలయం నందు అట్టహాసంగా మహిళా దినోత్సవం జిల్లా అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొదుమూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో బీసీ సంఘం లోని మహిళలని శాలువాలతో సత్కరించడం జరిగింది.
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ 150 సంవత్సరాలు కిందట ఈ దేశంలో మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అయ్యారని దానికి గల కారణం ఆనాడు ఉన్నటువంటి హిందూ మత చాందసవాదులు చదువులు నేర్పించలేదు ఈ యొక్క విషయాన్ని గ్రహించి మహాత్మ జ్యోతిరావు పూలే స్త్రీలను చదువు నేర్పించడం తన భార్య అయిన సావిత్రిబాయి పూలే తో విద్యాసంస్థల స్థాపించి విద్యాబుద్ధులు నేర్పించడం వలన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సనాతన బ్రాహ్మణవాదంపై పోరాటం చేసి అస్వృశ్యతను నివారింపజేశారు మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి రిజర్వేషన్లను ఏర్పాటు చేశారు మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆస్తి హక్కులు పురుషులతో సమానంగా జీవించే విధంగా చట్టాలను రూపొందించి మహాత్ముల అయ్యారని పేర్కొన్నారు
జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాతి శ్రీనివాసరావు స్త్రీల సమాన హక్కుల కోసం ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలని మహిళలకు 50% రిజర్వేషన్ ని ఏర్పాటు చేస్తూ బిసి మహిళలకు సబ్ కోట ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో గు ములాపురంసత్యనారాయణ కొప్పుల రమేష్ శనిగల సత్యనారాయణ కుంచె లావణ్య బుర్ర జయమ్మ రేణుక రాజేశ్వరి పుష్ప లత కాసర్ల సుశీల రెంటపల్లి మాధవి లత తదితర మహిళలకు గౌరవంగా సన్మానించడం జరిగింది

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

 Don't Miss this News !