+91 95819 05907

ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు : ఎస్సై రాజ్ కుమార్

-ఈ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్

నేటి గదర్ న్యూజ్,పినపాక:పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ లోని షాప్ నిర్వాహకులకు ఎస్ఐ హెచ్చరికలు జారీ చేశారు. ఆర్ అండ్ బి నిబంధనల మేరకు
రోడ్డు కొలతలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, ఇతర దుకాణాలు వెంటనే తొలగించాలని ఈ.బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ ఆదేశించారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. రోడ్డుకిరువైపులా డ్రైనేజీ వరకు ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. దుకాణదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆత్కూరు నుండి మధిర, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గదర్ న్యూస్, మార్చి 12 మధిర నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు

Read More »

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

 Don't Miss this News !