+91 95819 05907

సిపిఐ ఎం సానుభూతిపరుడు మృతి

★మృతి చెందిన డప్పు కళాకారుడికి నివాళులు అర్పించిన సిపిఐఎం బృందం

భద్రాచలం

భద్రాచలంలోని లంబాడీ కానీ ఏరియా లో ఉంటున్న ప్రముఖ డప్పు కళాకారుడు సిపిఎం సానుభూతిపరుడైన నారపొంగు కిషంధర్ అకాల మృతి చేం దగ సిపిఎం పార్టీ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ భౌతికాయం పైన ఎర్రజెండాను కప్పి నివాళులర్పించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్సి వర్గసభ్యులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ నారా పొంగు కిసింధర్ ప్రముఖ డప్పు కళాకారుడని భద్రాచలంలో ఈ కార్యక్రమం జరిగిన తన డబ్బు ద్వారా ప్రజలు ఆకట్టుకునే వాడని గుర్తు చేశారు. 2007లో జరిగిన పోలవరం పోరాటంలో పాల్గొన్నందుకు పోలీసులు పెట్టిన కేసులో సిపిఐ ఎం నాయకులతోపాటు 15 రోజులు పాటు వరంగల్ సెంటర్ జైల్లో జీవితం గడిపారని అన్నారు. సిపిఎం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని వారని తెలిపారు. ఎక్కడ ఈ కార్యక్రమం జరిగిన తన డప్పు కళ్ళతో పార్టీ కార్యక్రమాలలో ప్రజలను ఆకర్షించేవాడని అన్నారు. అటువంటి కిసింధర్ మరణించడం చాలా బాధాకరమని కిషన్ మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి కార్యదర్శి వర్గ సభ్యులు వై వి రామారావు మరియు కొనసా రవి గ్రామపంచాయతీ కార్మికులు కృష్ణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలి :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

◆మార్చి 15లోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చెయ్యాలి ◆ప్రతి రైతు వ్యవసాయ భూమిలో ఫారం పాండ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ◆రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో

Read More »

జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి :సీఎం రేవంత్ రెడ్డి

*తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.* హైదరాబాద్ రవీంధ్రభారతిలో *కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

 Don't Miss this News !