+91 95819 05907

మా పొలాలు ఎండిపోతుంటే మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:

రేవంత్ రెడ్డి నీళ్ళు ఇస్తలేడు..నువ్వైనా కరుణించు వరుణదేవుడా

మా పొలాలు ఎండిపోతుంటే మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది

మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండలంలో సోమరపుకుంట తండాలో తమ పొలాలు ఎండిపోతున్నాయని, తమ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఎవరూ పట్టించుకోవట్లేదని వరుణదేవున్ని కాపాడమని వేడుకుంటున్న రైతులు

ఈ సారి పంట సాగుకు పెట్టుబడి 5 లక్షలు పెట్టినా, నా బిడ్డ పెళ్లి వచ్చే నెలలో ఉంది, నేను నా పిల్లలు నా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఒక రైతు ఆవేదన

ఆకేరు వాగులోకి నీళ్లు వదలక పొతే మా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటాం అని హెచ్చరించిన రైతులు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

హొలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ సూచన ఇదే

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి

Read More »

 Don't Miss this News !