+91 95819 05907

జీవితంపై విరక్తి చెంది యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 11:- మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం నాడు వట్టపు స్వామి వయస్సు (32) సంవత్సరాలు వృత్తి వ్యవసాయం తండ్రి ఆగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూడు సంవత్సరాల కిందట వడియారం గ్రామానికి చెందిన శిరీషతో ఇతనికి వివాహం అయింది. సంతానము లేదు సంతానం లేకపోవడంతో భార్యాభర్తల మధ్యలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి.9 నెలల క్రితం తన భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఈ విషయంలో పెద్దమనుషులను తీసుకెళ్లి సముదాయించి మాట్లాడి తీసుకొచ్చారు.20 రోజుల క్రితం మరల వడియారం శిరీష తన అన్న చావుకు వెళ్లి వడియారంలో అక్కడే ఉండడంతో భార్య కాపురానికి రాకపోవడంతో వట్టెపు స్వామి ఒంటరితనంతో మనస్థాపం చెంది జీవితంపై విరక్తి చెందాడు.ఉదయం 5 గంటల ప్రాంతంలో వల్లూరు ప్రాంతంలో ఒక చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసు కుంటున్నానని తన తమ్ముడికి శ్రీకాంత్ ఫోన్ చేసి చెప్పి ఉరి వేసుకొని చనిపోయాడు.తమ్ముడు శ్రీకాంత్ తన తండ్రిని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా అక్కడ ఉరివేసుకొని తన అన్న కనిపించడంతో ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు చేరవేయగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తండ్రి ఆగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పొలిశెట్టి గుట్టపై సమ్మక్క-సారక్క బద్దిపోశమ్మ దేవతల జాతర

★పొలిశెట్టి గుట్టపై సమ్మక్క-సారక్క బద్దిపోశమ్మ దేవతల జాతర ★తోలేం వంశీయులచే ఐదు రోజులపాటు ఘనంగా జాతర ★ముఖ్యఅతిథిగా ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ నేటి గదర్ న్యూస్, పినపాక, మార్చి12.; ఆదివాసి

Read More »

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలి :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

◆మార్చి 15లోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చెయ్యాలి ◆ప్రతి రైతు వ్యవసాయ భూమిలో ఫారం పాండ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ◆రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో

Read More »

జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి :సీఎం రేవంత్ రెడ్డి

*తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.* హైదరాబాద్ రవీంధ్రభారతిలో *కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

 Don't Miss this News !