★అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసింది.. దాన్ని గుర్తించి నాశనం చేశాం –
★తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది:
కల్నల్ సోఫియా ఖురేషి
నేటి గదర్ వెబ్ డెస్క్:
గురువారం రాత్రి భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ
నిన్న రాత్రి గురువారం దాదాపు 400 డ్రోన్లతో సియాచిన్ (లద్దాక్) నుంచి కచ్(GJ) వరకు 36 ప్రాంతాల టార్గెట్ చేస్తూ వీటిని లాంచ్ చేశారని ఆర్మీ వర్గాలు తెలిపాయి
వాటన్నింటినీ నాశనం చేసినట్లు.. ఈ డ్రోన్లకు కెమెరాలను ఫిక్స్ చేశారని, ఇక్కడి సమాచారాన్ని సేకరించేలా పాక్ ఇలా పన్నాగం పన్నినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కియే దేశం ఇచ్చింది .
నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300-400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది.. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది
ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేశాం.
అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసింది.. దాన్ని గుర్తించి నాశనం చేశాం – కల్నల్ సోఫియా ఖురేషి









