+91 95819 05907

పోస్టల్ శాఖపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

నెలల తరబడి నిలిచిపోతున్న ఉత్తరాలు, పోస్టల్, బ్యాంకింగ్ సేవలు.
*పోస్టల్ శాఖపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే నిర్లక్ష్యం*
*మండలంలో ఎన్ని బ్రాంచ్ లో పోస్ట్ ఆఫీస్, బ్యాంకింగ్ సేవలు సక్రమంగా అందుతున్నాయో తేల్చాలని డిమాండ్*
*తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్న పోస్టల్ సిబ్బంది*
నేటి గదర్ కరకగూడెం: మండలంలో పోస్టల్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారని ఎన్ని బ్రాంచ్ల్లో పోస్ట్ ఆఫీస్ బ్యాంకింగ్ సేవలు సక్రమంగా అందుతున్నాయో సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు డిమాండ్ చేశారు మండలంలో పోస్టల్ బ్రాంచ్ లపై అధికారులు తనిఖీలు చేయాలని నిత్యం పర్యవేక్షణ లేకపోవడంతో నెలల తరబడి ఉత్తరాలు నిలిచిపోతున్నాయని వారన్నారు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు సక్రమంగా ఉత్తరాలు అందని ఫలితంగా అనేక సార్లు ఇబ్బందులకు గురవుతున్నారని ఎంతో కోల్పోతున్నారని వారన్నారు ప్రజలకు సక్రమంగా అందుబాటులో లేని పోస్ట్ సేవలు ఎందుకని వారు ఎద్దేవా చేశారు ఈ విధమైన పరిస్థితి కొనసాగితే ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తరాలు వస్తే ఏమిటని దీనివలన నష్టపోయేది ఎవరని వారు ఆవేదన వ్యక్తం చేశారు మండలంలో ఎన్ని పంచాయితీల్లో సక్రమంగా పోస్టల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారు సమాధానం చెప్పాలని, వారు ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతుందని తక్షణమే అధికారులు స్పందించి విచారణ జరిపి మండలంలో కొనసాగుతున్న పోస్టల్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారన్నారు అధికారులు స్పందించకపోతే ఆయా గ్రామాల ప్రజలను కూడా పెట్టి ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కార్బైడ్ తో పండించిన మామిడి పండ్ల‌ను ఇలా గుర్తించండి..

నేటి గదర్ వెబ్ డెస్క్: వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మామిడి పండ్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది. అనేక ర‌కాల జాతుల‌కు చెందిన మామిడి పండ్లు మన‌కు ఈ సీజ‌న్‌లో క‌నిపిస్తూ నోరూరించేలా చేస్తుంటాయి. అయితే

Read More »

జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

★రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2వ తేదీ నుంచి భూభార‌తి చ‌ట్టంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హణ 💠గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌న్న ఆశ‌యంతో

Read More »

నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి:నిమ్మల

*సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న* నేటి గదర్ కరకగూడెం : మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రదర్శన ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్

Read More »

ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డి ఏ ఓ పుల్లయ్య.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా,కొణిజర్ల మండలం, తనికెళ్ళ రైతు వేదిక నందు DAO పుల్లయ్య గారు రైతు రిజిస్ట్రీ ని తనిఖీ చేయటం జరిగింది,జనవరి

Read More »

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌తో భేటీ అయిన రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి.

* గ‌వ‌ర్న‌ర్ ద‌త్త‌త తీసుకున్న గ్రామాల్లో కూడా ఇందిర‌మ్మ ఇళ్లు * భూభార‌తి అమ‌లుపై వివరణ. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. హైద‌రాబాద్: రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శ్రీ

Read More »

బిడ్డ కాయ తిను….. అమ్మ ఇచ్చింది అనుకో….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఇరవై రూపాయలకు పది జామ కాయలు ఇచ్చి….. ఒక కాయ తిని చూడమని ఉచితంగా ఇచ్చింది ఈ బామ్మా. మానవత్వం మూర్తీభవించిన

Read More »

 Don't Miss this News !