+91 95819 05907

శ్రీ పెద్దమ్మ వార్షికోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 9:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ పెద్ది రాజుల కల్యాణం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది.గత గురువారం నుంచి శ్రీ పెద్దమ్మ దేవాలయ 15వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా అమ్మవారి కల్యాణం,ఓడి బియ్యం అన్నదాన కార్యక్రమం,బోనాల ఊరేగింపు కార్యక్రమం ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.అదేవిధంగా శనివారం జాతర ఎడ్ల బండ్ల ఊరేగింపు ఉంటుందని ముదిరాజ్ సంఘ నాయకులు తెలిపారు.ఈ జాతర ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గ్రామానికి చేరుకుని శ్రీ పెద్దమ్మ వార్షికోత్సవాలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ శ్రీ పెద్దమ్మ ఆశీస్సులతో పిల్లాపాపలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కరెంట్ షాక్ తో మృతి చెందిన యువతీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి -తంబల్ల రవి

అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం నేటి గద్దర్ న్యూస్, అన్నపురెడ్డిపల్లి, మే, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, అబ్బుగూడెం గ్రామంలో గురువారం కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన

Read More »

మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి -అఖిలపక్షం

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత

Read More »

చేగుంటలో కాలిపోయిన మహిళ హత్య కేసును చేదించిన చేగుంట పోలీసులు

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 15 . మెదక్ జిల్లా చేగుంటలో ఈనెల 7న 44 జాతీయ రహదారిపై గుర్తుతెలియని మహిళను పెట్రోల్ పోసి దహనం చేయగా కేసు నమోదు

Read More »

ఐకెపి సెంటర్ వద్ద తడిసిన వరి ధాన్యం

*ఐకెపి సెంటర్ వద్ద తడిసిన ధాన్యం ఆందోళన చెందుతున్న రైతుల* నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 15. మెదక్ జిల్లా వెల్దుర్తి అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Read More »

నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి…

నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి… బిజీ కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బీటీ రోడ్డు 63 లక్షలతో శాంక్షన్ అయి జిల్లా

Read More »

దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు.

★పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్….. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు

Read More »

 Don't Miss this News !