+91 95819 05907

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే, 09: పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన అశ్వారావుపేట మండలం, గుమ్మడివల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుమ్మడవల్లి గ్రామానికి చెందిన సాధనం రాజారావు (45) వ్యవసాయ పనుల నిమిత్తం శుక్రువారం పొలం వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో, వర్షం పడుతుండడంతో పక్కనే ఉన్న ఓ వేపచెట్టు క్రింద నిలబడగా ఒక్కసారిగా పిడుగు పడడంతో రాజారావు అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనపై పోలీసులు ఘటనా స్థానానికి చేరుకొని దర్యాప్తి చేపట్టారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఐకెపి సెంటర్ వద్ద తడిసిన వరి ధాన్యం

*ఐకెపి సెంటర్ వద్ద తడిసిన ధాన్యం ఆందోళన చెందుతున్న రైతుల* నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 15. మెదక్ జిల్లా వెల్దుర్తి అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Read More »

నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి…

నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి… బిజీ కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బీటీ రోడ్డు 63 లక్షలతో శాంక్షన్ అయి జిల్లా

Read More »

దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు.

★పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్….. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు

Read More »

పేకాటరాయుళ్ల అరెస్ట్ ●రూ.20 వేల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం★వారి లో ఓ కానిస్టేబుల్ కూడా!!!

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ క్రింద పేకాట ఆడుతున్న 10మంది పేకాటరాయులను అశ్వాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు

Read More »

కార్బైడ్ తో పండించిన మామిడి పండ్ల‌ను ఇలా గుర్తించండి..

నేటి గదర్ వెబ్ డెస్క్: వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మామిడి పండ్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది. అనేక ర‌కాల జాతుల‌కు చెందిన మామిడి పండ్లు మన‌కు ఈ సీజ‌న్‌లో క‌నిపిస్తూ నోరూరించేలా చేస్తుంటాయి. అయితే

Read More »

జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

★రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2వ తేదీ నుంచి భూభార‌తి చ‌ట్టంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హణ 💠గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌న్న ఆశ‌యంతో

Read More »

 Don't Miss this News !