+91 95819 05907

అంబేద్కర్ భవనాన్ని తక్షణమే నిర్మించాలి

ఎమ్మార్పీఎస్ మరియు దళిత సంఘాల నాయకుల డిమాండ్.

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మే 17.

మెదక్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మించాలని లేకుంటే మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద దళిత సంఘాల నాయకుల మహా ధర్నా నిరసన నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్,మాల మహానాడు, డిబిఎఫ్ మెదక్ జిల్లా ఇతర దళిత సంఘాలు ఈరోజు టిఎన్జీవో భవనంలో సమావేశం సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
అన్ని కుల వర్గాల సంఘాలకు సామూహిక భవనాలు నిర్మాణ పనులు పూర్తయితున్న జిల్లా అంబేద్కర్ భవనం కనీసం స్థల సేకరణ కార్యచరణ కొనసాగించడం లేదన్నారు జిల్లా కేంద్రం ఏర్పడిన కూడా జిల్లా స్థాయిలో అన్ని కుల మతాల భవనాలు ఏర్పడినప్పటికీ కూడా కేవలం మహనీయుల అంబేద్కర్ భవనం ఇంతవరకు నిర్మాణ కార్యచరణ పనులను ప్రజలకు సామాజిక సౌకర్యాల కొరకు. చేపట్టకపోవడం దురదృష్టమని అన్నారు. 10 సంవత్సరాలుగా నిలిచిపోయిన అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చొరవ తీసుకొని చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధించిన అధికారులకు ఆదేశించాలన్నారు భవనం లేకపోవడం వివక్షతతో నిర్లక్ష్యానికి తగిన కారణాలు లోపాలను అధికమించుకొని సాధించుకోవడానికి సమావేశాల్లో దళిత సంఘాల నాయకులు వివరించారు ఎమ్మార్పీఎస్ ఇతర దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ భవనం నిర్మాణమే లక్ష్యంగా భవిష్యత్తు ఉద్యమాల కార్యచరణ ప్రకటించారు.అలాగే మెదక్ వెల్కమ్ బోర్డు రాందాస్ చౌరస్తా హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో మహనీయుల విగ్రహాలను యధావిధిగా రెండు అంబేద్కర్ విగ్రహాలు జగ్జీవన్ రావ్ విగ్రహాల ను అధికారికంగా పునర ప్రతిష్టించాలని కోరారు. పది సంవత్సరాల అవుతున్న విగ్రహాలను ఎక్కడి అక్కడే పుననిర్మించాలన్నారు పలువురు దళిత నాయకులు డిమాండ్ చేశారు.విగ్రహాలను వచ్చే నెల లోపే .ప్రతిష్టాపనలు చేయకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కలెక్టరేట్ కార్యాలయం లో ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోవడం లేదన్నారు. దళిత ఎస్సి సామాజిక ప్రయోజనాల పట్ల రాజ్యాంగ హక్కులను జిల్లా యంత్రాంగం అవహేళన పరుస్తుందని అన్నారు.తక్షణమే గత ప్రస్తుత ఫిర్యాదులపై అలసత్వం వీడి విగ్రహాలను అంబేద్కర్ భవన నిర్మాణ పెండింగ్ లో ఉన్నటువంటిని గుర్తించి నూతన పనులను బాధ్యత భారంగా నిర్మాణాలను వేగవంతం చేయవలసిన పనులను నెరవేర్చాలని అన్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మాసాపేట యాదగిరి మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ,ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు ఉషన్న గళ్ళ మురళి, మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అస్తరుగళ్ల బాలరాజ్, ఎమ్మార్పీఎస్ మెదక్ మండల అధ్యక్షుడు చెవిటి గట్టయ్య, మెదక్ జిల్లా దళిత సంఘాల సీనియర్, డిపిఎఫ్ మెదక్ జిల్లా కార్యదర్శి దుబాషి సంజీవులు, దళిత నేత రామస్వామి, మెదక్ పట్టణ ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభాకర్, తెలంగాణ టీఎస్ ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, టీఎస్ ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి పుర్ర ప్రభాకర్, మెదక్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొండి సామి,దళిత సీనియర్ నాయకులు గోపాల్, సురేష్, జయరాజు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !