+91 95819 05907

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

**

పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి.

సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20.

మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో సమస్యలపై ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు కావలసిన పనుల గురించి చర్చించారు. ముఖ్యంగా డ్రైనేజీ కరెంటు తో రైతులు పడుతున్న కష్టాలు ఏఈ దృష్టికి తీసుకెళ్లారు. వీధి దీపాలు, స్కూల్లో జరుగుతున్న సంగీత కార్యక్రమాలు కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు దరఖాస్తు నూతన గృహ నిర్మాణ సెట్ బ్యాక్ రోడ్ల వెడల్పు నూతనంగా ఏర్పడుతున్న 33 కెవి లైన్ గురించి తడి పొడి చెత్త గురించి, సఫాయి కార్మికుల కొరత, ఆశా వర్కర్ల షార్ట్ ఏజ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అంగన్వాడీల గురించి మిషన్ భగీరథ వాటర్ సమస్యలను చర్చించారు. అధికారులు సమస్యను రికార్డు చేసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో జ్ఞానజ్యోతి, మాసాయిపేట సర్పంచ్ కృష్ణారెడ్డి, ఎం ఈ ఓ మధుసూదన్ రావు, పంచాయతీ కార్యదర్శి రాణి, లైన్ ఇన్స్పెక్టర్ చందు, లైన్మెన్ రాజుల వెంకటేష్, ఏఎన్ఎం ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ అధికారులతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి, మాజీ ఎంపిటిసి సిద్ధిరాములు గౌడ్, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ ఉదండపురం నర్సింలు, తొలి గ్రామసభలో అన్ని ప్రభుత్వ శాఖల సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !