+91 95819 05907

ట్యాంక్ బండ్ పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తా:CM

* స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ దూదిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ హైదరాబాద్ నడి ఒడ్డు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై తెలంగాణ రాష్ట్రానికి చెంది దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సాధించిన ప్రముఖుల విగ్రహాలను భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.శనివారం మంత్రి, మంథని ఎమ్మెల్యే దూదిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంత్రి తండ్రి దివంగత శ్రీపాద రావు జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన దూదిళ్ళ శ్రీపాద రావు 87వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. తొలిత ఆయన శ్రీపాదరావు విగ్రహానికి పూలమానులు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మృత్యువు నక్సల్స్ రూపంలో కబళించిందని గుర్తు చేశారు.శ్రీపాదరావు రాష్ట్రం కోసం, దేశం కోసం చేసిన సేవలు మరువలేనిమన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ట్యాంక్ బండ్ పై విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.ఆదివాసీ ల పోరాట యోధుడు కొమరం భీం, బిర్సా ముండా, సర్ధార్ పాపన్న గౌడ్,మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి స్పీకర్లు మంత్రులు, శ్రీపాదరావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

 Don't Miss this News !