+91 95819 05907

PINAPAKA:దారి తప్పి వచ్చి చావు దెబ్బలు తిన్న గొత్తికోయ?

*దొంగ అనుకోని చితకబాదిన యువకులు!
*పోలీసులకు అప్పగించినవైనం
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: దారి తప్పి వచ్చిన ఓ గొత్తి కోయ వ్యక్తి చావు దెబ్బలు తిన్నాడు. శనివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాకలో చోటుచే సుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా పినపాక ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం దగ్గర సంచరిస్తూ కనిపించాడు. ఈ క్రమంలో అతను చిన్నపిల్లల కిడ్నాపరా? దొంగ అనే అనుమానంతో కొంతమంది యువకులు ఆ వ్యక్తిని బంధించారు. తెలుగు భాష రాకపోవడంతో అతనిని దొంగగా భావించి కొంతమంది వ్యక్తులు ఆ అపరిచిత వ్యక్తిని చెట్టుకు కట్టేశారు. అనంతరం ఏడూళ్ల బయ్యారం పోలీసులకు సదరు వ్యక్తిని అప్పగించారు. అతను మాట్లాడే భాష వేషధారణ గమనిస్తే గుత్తి గోయ వ్యక్తి గా తెలియవచ్చింది. చత్తీస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు పోలీస్ బలగాలకు హోరాహోరీగా కాల్పులు జరుగుతుండడంతో భయభ్రాంతులకు గురవుతున్న గుత్తి కోయలు ప్రాణాలు అరచేతుల పెట్టుకుని చెల్లా చెదర అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి పినపాక మండలంలో నివసిస్తున్న ఏదో ఒక గొత్తి కోయ గుంపునకు వెళ్లే క్రమంలో ఇలా దెబ్బల పాలైనట్లు సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !