+91 95819 05907

MULAKALAPALLI:రైతు నేస్థం సరే!రైతులను ముంచిన బాలాజీ పర్టిలైజర్స్ షాపు పై చర్యలు తీసుకోరా?:CPI ml mass line

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
★నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు న్యాయం చేయాలి.
★ రైతు లు విక్రయించిన బాలాజీ పర్టిలైజర్స్ షాపు పై క్రిమినల్ కేసులు నామోదు చేయాలి.
★రైతు నేస్థం అని ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహించే ప్రభుత్వానికి గిరిజన రైతుల గోడు కనబడుటలేదా.
★సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ

నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు నష్టం పరిహారం అందించి,విత్తనాలు అందించిన విత్తనాల దుకాణం పై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ గురువారం డిమాండ్ చేసారు.నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు మద్దతుగా జన్నాథపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అఖిలభారత ప్రగతి శీల రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాళ్ళపాయ గ్రామములో నకిలీ విత్తనాలతో మోసపోయింది గిరిజన రైతులు కాబట్టే న్యాయం చేయడంలో అధికారులు,ప్రభుత్వం,విత్తన కంపెనీలు ఉదాసీనత వహిస్తున్నాయని,ఇదే బాలాజీ ఫెర్టిలైజర్ విత్తనాల దుకాణం లో మాదారం గ్రామానికి చెందిన గిరిజనేతర రైతు కు కాలం చెల్లిన పురుగు మందులు విక్రయించి పది ఎకరాలలో పంట నష్టపోయిన దాకలాలు అనేకం వున్నాయన్నారు.లాభార్జనే ధ్యేయంగా నకిలీ లతో అమాయక గిరిజన రైతులను నకిలీలతో మోసం చేస్తున్న బాలాజీ పర్టిలైజర్స్ విత్తనాల దుకాణం పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని,గిరిజన రైతుకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.గిరిజన రైతులకు న్యాయం చేయాని పక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పోతుగంటి లక్ష్మణ్,యర్రగొర్ల రామారావు,నకిరకంటి నాగేశ్వరరావు,పొడియం రాజు,మడివి మహేష్ మరియు మడకం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !