+91 95819 05907

JULURUPAD:. అనుమతులు లేని మద్యం అమ్మితే జైలుకే:CI

అనుమతులు లేని మద్యం అమ్మితే జైలుకే
కఠిన చర్యలు తప్పవు అంటున్న
* CI ఇంద్రసేనారెడ్డి
నేటి గదర్ న్యూస్, జూలూరుపాడు : అనుమతులు లేని మద్యం అమ్మితే జైలుకే అని JULURUPAD CI ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూలూరుపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో ఎవరి వద్ద నైనా పరిమితి కి మించి మద్యం ఉన్నల ఎడల అట్టి మద్యం సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.కాగా పక్క సమాచారం మేరకు పాపకొల్లులోని ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా, పలు రకాల బ్రాండ్లకు చెందిన సుమారు రూ.1 లక్షా 19వేల విలువ కలిగిన మద్యం దొరికిందని జూలూరుపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు ఉంటే ముందుగానే రిటర్న్ చేయాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం నేరమని తెలిపారు. తనిఖీల్లో సబ్ ఇన్స్పెక్టర్ జీవన్ రాజు, సిబ్బంది ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

 Don't Miss this News !