+91 95819 05907

JULURUPAD:. అనుమతులు లేని మద్యం అమ్మితే జైలుకే:CI

అనుమతులు లేని మద్యం అమ్మితే జైలుకే
కఠిన చర్యలు తప్పవు అంటున్న
* CI ఇంద్రసేనారెడ్డి
నేటి గదర్ న్యూస్, జూలూరుపాడు : అనుమతులు లేని మద్యం అమ్మితే జైలుకే అని JULURUPAD CI ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూలూరుపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో ఎవరి వద్ద నైనా పరిమితి కి మించి మద్యం ఉన్నల ఎడల అట్టి మద్యం సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.కాగా పక్క సమాచారం మేరకు పాపకొల్లులోని ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా, పలు రకాల బ్రాండ్లకు చెందిన సుమారు రూ.1 లక్షా 19వేల విలువ కలిగిన మద్యం దొరికిందని జూలూరుపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు ఉంటే ముందుగానే రిటర్న్ చేయాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం నేరమని తెలిపారు. తనిఖీల్లో సబ్ ఇన్స్పెక్టర్ జీవన్ రాజు, సిబ్బంది ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !