+91 95819 05907

మల్లు నందినమ్మ పంతం నెగ్గేనా? టికెట్ అమ్మకే…మల్లు నందిని అభిమానులు

★యుద్దానికి సిద్ధంగా ఉండండి
★సోషల్ మీడియాలో మల్లు నందినమ్మ అనుచరుల పోస్ట్
★సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై చర్చ.

నేటి గద్దర్ న్యూస్,ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి:

కాంగ్రెస్ సైనికులారా సమరానికి సిద్ధం కండి…ఖమ్మం జిల్లా అభివృద్ధికై..నందినమ్మ విజయానికై…అడుగులో అడుగేద్దాం..అభివృద్ధికి బాటలేద్దాం..మరో ప్రజా ప్రస్థానానికి నాంది పలుకుదాం..మల్లు నందినమ్మ విజయానికి పాటుపడదాం..కాంగ్రెస్ కార్యకర్తలారా… నందినమ్మకే ఖమ్మం కాంగ్రెస్ టికెట్…అలుపెరగని యుద్ధానికి అందరం ఐక్యంగా కలిసి కదులుదాం…నందినమ్మకు బాసటగా నిలుద్దాం..రాహుల్ గాంధీని ప్రధాని ని చేద్దాం..అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైన్యం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో జరగనున్న సిడబ్ల్యూసి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లారు. కచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ మల్లు నందిని కి వస్తుందని గంపేడంత ఆశతో ఆమె అభిమానులు ఉన్నారు. మరికొన్ని గంటలలో ఈ ఉత్కంఠతకు తెరపడనుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

 Don't Miss this News !