+91 95819 05907

బహుళ అంతస్తుల నిర్మాణాలను ఎల్ టి ఆర్ కేసు కట్టి కూల్చివేయాలి.

షెడ్యూల్డ్ ప్రాంతం చెరుకూరు, రేగులపాడు గ్రామంలో భూమి క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి పట్టించుకునే నాధుడే కరువాయే

1/70 చట్టం అమలు చేయవలసిన అధికారులు మౌనం.

ఆదివాసీల స్వయంపాలిత ప్రాంతాలలో గిరిజనేతరులకు హక్కే లేదు సార్ అయినా అన్ని అనుభవిస్తున్నారు ఎట్లా

నేటి గద్దర్ న్యూస్, వాజేడు:

ములుగు జిల్లా వాజేడు మండలం లక్ష్మీపురం గ్రామంలో తుడుందెబ్బ, జిఎస్పి, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకి రమణ, జీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చింత మోహనరావు, మాట్లాడుతూ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసిల స్వయం పాలిత ప్రాంతమైన వాజేడు మండలం చెరుకూరు, రేగులపాడు గ్రామం లో జాతీయ రహదారికి ఇరువైపులా బహుళ అంతస్తుల నిర్మాణాలు, భూ క్రయ విక్రయాలు, జోరుగా సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మౌనం పటిస్తున్నారనే ఆరోపణలు నిండుగా ఉన్నాయని వారన్నారు. ఎల్ టి ఆర్ ప్రకారం భూ బదలాయింపు జరిగితే తక్షణమే ఎల్ టి ఆర్ కేసు కట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి లేని పక్షంలో నిరుపేద భూమిలేని ఆదివాసి ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివాసి ప్రాంతాలలో మరో చట్టం మలిదశ చట్టం ఎన్నో పోరాటాల ఫలితంగా 1/70, చట్టం అమలులోకి వచ్చింది. వచ్చిన నాటి నుండి నేటి వరకు చట్టం
పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీ ప్రాంతాలలో కి వలస గిరిజనేతరులు రావడానికి కారకులైనారని, అధికారులు పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆదివాసి చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని ఒకవైపు ప్రభుత్వం మరొకవైపు అధికారులు చట్టాల విషయంలో మౌనం పటిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు స్వయంపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం విధితమే కానీ గిరిజనేతరులకు షెడ్యూల్ ప్రాంతంలో హక్కులు ఎవరిచ్చారు. గిరిజన ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడి, గిరిజన చట్టాలను ఉల్లంఘన చేస్తున్న గిరిజనేతరులపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

 Don't Miss this News !