+91 95819 05907

భద్రాచలం వద్ద రెండో బ్రిడ్జిని ప్రారంభించిన కలెక్టర్

*పలు మార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత
నేటి గద్ధర్ న్యూస్,కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం గోదావరి నదిపై నిర్మించిన రెండో బ్రిడ్జిని ను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా లాంఛనంగా ప్రారంభించారు. 2014 అప్పటి రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వంతెనకు శంకుస్థాపన చేశారు.పదేళ్లుగా నిర్మిస్తున్న ఈ వంతెనను శ్రీరామ నవమి నాటికి ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.ఈ బ్రిడ్జి 100 కోట్లు వ్యయంతో, రెండు కిలోమీటర్లు పొడవు నిర్మించారు. గోదావరి నదిపై నిర్మించిన భద్ర చలం బ్రిడ్జి జాప్యంపై మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నపం చేసింది. జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీని నేరుగా ఢిల్లీలో కలిసి సమస్య తీవ్రతను విన్నవించారు. ఎట్టకేలకు బ్రిడ్జి ప్రారంభం కావడంతో భద్రాచలం కి వచ్చే భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

చలో వరంగల్, సైకిల్ పై ప్రచార యాత్ర నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: ఈనెల 27 న వరంగల్ లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ, ను జయప్రదం చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించిన భద్రాద్రి

Read More »

ఈనెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది

. గజ్వేల్ మండల్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఎల్లం. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 24. వరంగల్ లో ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే రజోత్సవ

Read More »

 Don't Miss this News !