+91 95819 05907

ప్రజల కోసం పోరాడే సత్తా కేసీఆర్‌కు ఉంది

◆కేసీఆర్‌ వైపే తెలంగాణ ప్రజలు
◆ప్రజలు మరోసారి మోసపోవద్దు
◆ గెలుపు మనదే
◆బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితని గెలిపించాలి*
◆పినపాక నియోజకవర్గ స్థాయి సన్నహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ రేగా కాంతారావు,మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత
*మెండుగా ప్రజలా ఆశీస్సులు ఉన్నాయి:మాలోత్ కవిత
నేటి గద్దర్ న్యూస్, పినపాక నియోజకవర్గ ప్రతినిధి:
✍️బట్టా భిక్షపతి
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీను నమ్మి మోసపోయిన ప్రజలు,మరోసారి ఆ తప్పు చేయవద్దని,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత ని గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ రేగా కాంతారావు కోరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు బీఆర్‌ఎస్‌ పినపాక నియోజకవర్గ స్థాయి సన్నిహక సమావేశాల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పార్టీ అభ్యర్థి కవిత,రేగా ముఖ్య అతిథిగా ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
మొదటి నుంచీ మహబూబాబాద్ బీఆర్‌ఎస్‌ గడ్డ అని,కష్టపడితే గెలుపు మనదే అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

 Don't Miss this News !