+91 95819 05907

flash…flash..ITC పేపర్ మిల్లులో కార్మికుడు మృతి..?

– విషయం బయటకు రాకుండా మంతనాలు జరుగుతున్నాయా..?
– గుట్టు చప్పుడు కాకుండా బాడీని బయటకు పంపించారా..?

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 24, భద్రాద్రి కొత్తగూడెం :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ఐటిసి పేపర్ మిల్లులో డ్యూటీ కి వెళ్ళిన ఒక కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులతో కంపెనీకి సంబంధించిన వ్యక్తులు విషయం బయటకు రాకుండా మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కార్మికుడు మంగళవారం మృతి చెందగా… ఇప్పటివరకు బయటకు సమాచారం రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా మృతుడి పార్థివ దేహాన్ని బయటకు పంపించినట్లు వినికిడి. పేపర్ మిల్లులో జరుగుతున్న ఇటువంటి సంఘటనలు బయటకు రాకుండా మంతనాలు జరుపుతూ… తమకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొన్ని పార్టీలకు చెందిన వారిని తమ మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. మధ్యవర్తులుగా వ్యవహరించేవారు కంపెనీకి న్యాయం చేయడానికి వస్తున్నారా..? కార్మికులకు న్యాయం చేయడానికి వస్తున్నారా..? అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని కార్మికుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. కార్మికుడు మృతి నిన్న జరిగినప్పటికీ నేటి వరకు కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బయటకు తెలియకుండా కంపెనీ లోపల ఇంకెన్ని జరుగుతున్నాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !