+91 95819 05907

flash…flash..ITC పేపర్ మిల్లులో కార్మికుడు మృతి..?

– విషయం బయటకు రాకుండా మంతనాలు జరుగుతున్నాయా..?
– గుట్టు చప్పుడు కాకుండా బాడీని బయటకు పంపించారా..?

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 24, భద్రాద్రి కొత్తగూడెం :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ఐటిసి పేపర్ మిల్లులో డ్యూటీ కి వెళ్ళిన ఒక కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులతో కంపెనీకి సంబంధించిన వ్యక్తులు విషయం బయటకు రాకుండా మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కార్మికుడు మంగళవారం మృతి చెందగా… ఇప్పటివరకు బయటకు సమాచారం రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా మృతుడి పార్థివ దేహాన్ని బయటకు పంపించినట్లు వినికిడి. పేపర్ మిల్లులో జరుగుతున్న ఇటువంటి సంఘటనలు బయటకు రాకుండా మంతనాలు జరుపుతూ… తమకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొన్ని పార్టీలకు చెందిన వారిని తమ మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. మధ్యవర్తులుగా వ్యవహరించేవారు కంపెనీకి న్యాయం చేయడానికి వస్తున్నారా..? కార్మికులకు న్యాయం చేయడానికి వస్తున్నారా..? అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని కార్మికుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. కార్మికుడు మృతి నిన్న జరిగినప్పటికీ నేటి వరకు కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బయటకు తెలియకుండా కంపెనీ లోపల ఇంకెన్ని జరుగుతున్నాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !