+91 95819 05907

ఏజెన్సీలోని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :

ఏజెన్సీలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాచలం ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం నాడు తన చాంబర్లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి అత్యుత్తమ ర్యాంకులతో ఐఐటీలో సీటు పొందడానికి అర్హత సాధించిన విద్యార్థినిలకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లను ఆయన అభినందించారు. సాహితి 5756 ర్యాంకు, నిహారిక 9722 ర్యాంకులు సాధించి భద్రాచలం ఖ్యాతిని పెంచారని ఆయన అన్నారు. ఏజెన్సీలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ విద్యార్థినిలను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థిని, విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాసై ఎంట్రెన్స్ రాసి ఐఐటి లలో సీటు సంపాదించి, కాలేజీకి, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన అన్నారు. ఏజెన్సీలో విద్యాభివృద్ధి కోసం ఐటీడీఏ అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాగంటి రమేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఎండి.బషీర్, విద్యార్థినీలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !