+91 95819 05907

ఏజెన్సీలోని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :

ఏజెన్సీలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాచలం ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం నాడు తన చాంబర్లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి అత్యుత్తమ ర్యాంకులతో ఐఐటీలో సీటు పొందడానికి అర్హత సాధించిన విద్యార్థినిలకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లను ఆయన అభినందించారు. సాహితి 5756 ర్యాంకు, నిహారిక 9722 ర్యాంకులు సాధించి భద్రాచలం ఖ్యాతిని పెంచారని ఆయన అన్నారు. ఏజెన్సీలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ విద్యార్థినిలను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థిని, విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాసై ఎంట్రెన్స్ రాసి ఐఐటి లలో సీటు సంపాదించి, కాలేజీకి, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన అన్నారు. ఏజెన్సీలో విద్యాభివృద్ధి కోసం ఐటీడీఏ అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాగంటి రమేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఎండి.బషీర్, విద్యార్థినీలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !