+91 95819 05907

మహబూబాద్ BRS దే: మణుగూరు ZPTC పోశం

మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని చిట్టయ్య గుంపులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ప్రసంగిస్తూ…..
తెలంగాణ రాష్ట్రలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేసిందని అన్నారు, కెసిఆర్ ప్రభుత్వం కంటే మెరుగైన పథకాలు అని కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాదు గాని కేసీఆర్ పై తిట్లు దేవుళ్ళపై ఓట్లు తో వేస్తూ కాలం వెళ్లదిస్తూ ఈ ఐదు నెలల కాలం లోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత మొదలైందని మళ్లీ ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని కోరుతున్నారని అన్నారు,కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం కాదు కదా తుప్పు పట్టిన ఇనప ముక్కను కూడా ఇవ్వదని అన్నారు, పాత పెన్షన్ల్లు తప్ప కొత్త పెన్షన్లు ఊసే లేదు, రైతులకు 15 వేల పథకం పత్తా లేదు, పల్లెల్లో కరెంటు కోతులు, పట్టణాల్లో నీటి కోరతలు ఉన్నాయని,కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రన్ని అధోగతి పాలు చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన అని అన్నారు హడావుడిగా ఆమలుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరించబడటం ఖాయమని అన్నారు. తెలంగాణ గొంతుకైనా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రo అభివృద్ధి చెందుతుందని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత గారి ***#కారు గుర్తుపై ****# ఓటేసి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సమావేశంలో కూనవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు తాటి సరిత, మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు కాటిబోయిన సుజాత, మణుగూరు మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రామసహాయం వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామిడి రామరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు, బర్ల సురేష్, కంభంపాటి శ్రీను, కూనవరం గ్రామం పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంకా అర్జున్ రావు, జట్పట్ వెంకన్న , పాయం కృష్ణారావు, ముత్తయ్య ఎనిక రాంబాబు, ఎనిక ముత్తయ్య, ఏనిక లక్ష్మి, ఇమ్మడి పద్మ, బూరక సుశీల, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !