+91 95819 05907

మహబూబాద్ BRS దే: మణుగూరు ZPTC పోశం

మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని చిట్టయ్య గుంపులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ప్రసంగిస్తూ…..
తెలంగాణ రాష్ట్రలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేసిందని అన్నారు, కెసిఆర్ ప్రభుత్వం కంటే మెరుగైన పథకాలు అని కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాదు గాని కేసీఆర్ పై తిట్లు దేవుళ్ళపై ఓట్లు తో వేస్తూ కాలం వెళ్లదిస్తూ ఈ ఐదు నెలల కాలం లోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత మొదలైందని మళ్లీ ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని కోరుతున్నారని అన్నారు,కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం కాదు కదా తుప్పు పట్టిన ఇనప ముక్కను కూడా ఇవ్వదని అన్నారు, పాత పెన్షన్ల్లు తప్ప కొత్త పెన్షన్లు ఊసే లేదు, రైతులకు 15 వేల పథకం పత్తా లేదు, పల్లెల్లో కరెంటు కోతులు, పట్టణాల్లో నీటి కోరతలు ఉన్నాయని,కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రన్ని అధోగతి పాలు చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన అని అన్నారు హడావుడిగా ఆమలుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరించబడటం ఖాయమని అన్నారు. తెలంగాణ గొంతుకైనా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రo అభివృద్ధి చెందుతుందని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత గారి ***#కారు గుర్తుపై ****# ఓటేసి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సమావేశంలో కూనవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు తాటి సరిత, మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు కాటిబోయిన సుజాత, మణుగూరు మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రామసహాయం వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామిడి రామరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు, బర్ల సురేష్, కంభంపాటి శ్రీను, కూనవరం గ్రామం పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంకా అర్జున్ రావు, జట్పట్ వెంకన్న , పాయం కృష్ణారావు, ముత్తయ్య ఎనిక రాంబాబు, ఎనిక ముత్తయ్య, ఏనిక లక్ష్మి, ఇమ్మడి పద్మ, బూరక సుశీల, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 6

Read More »

 Don't Miss this News !