+91 95819 05907

మహబూబాద్ BRS దే: మణుగూరు ZPTC పోశం

మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని చిట్టయ్య గుంపులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ప్రసంగిస్తూ…..
తెలంగాణ రాష్ట్రలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేసిందని అన్నారు, కెసిఆర్ ప్రభుత్వం కంటే మెరుగైన పథకాలు అని కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాదు గాని కేసీఆర్ పై తిట్లు దేవుళ్ళపై ఓట్లు తో వేస్తూ కాలం వెళ్లదిస్తూ ఈ ఐదు నెలల కాలం లోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత మొదలైందని మళ్లీ ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని కోరుతున్నారని అన్నారు,కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం కాదు కదా తుప్పు పట్టిన ఇనప ముక్కను కూడా ఇవ్వదని అన్నారు, పాత పెన్షన్ల్లు తప్ప కొత్త పెన్షన్లు ఊసే లేదు, రైతులకు 15 వేల పథకం పత్తా లేదు, పల్లెల్లో కరెంటు కోతులు, పట్టణాల్లో నీటి కోరతలు ఉన్నాయని,కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రన్ని అధోగతి పాలు చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన అని అన్నారు హడావుడిగా ఆమలుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరించబడటం ఖాయమని అన్నారు. తెలంగాణ గొంతుకైనా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రo అభివృద్ధి చెందుతుందని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత గారి ***#కారు గుర్తుపై ****# ఓటేసి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సమావేశంలో కూనవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు తాటి సరిత, మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు కాటిబోయిన సుజాత, మణుగూరు మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రామసహాయం వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామిడి రామరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు, బర్ల సురేష్, కంభంపాటి శ్రీను, కూనవరం గ్రామం పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంకా అర్జున్ రావు, జట్పట్ వెంకన్న , పాయం కృష్ణారావు, ముత్తయ్య ఎనిక రాంబాబు, ఎనిక ముత్తయ్య, ఏనిక లక్ష్మి, ఇమ్మడి పద్మ, బూరక సుశీల, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !