+91 95819 05907

ప్రశ్నించే గొంతుకలమని KCR మీద ఎగిరిన బ్యాచ్ ఎందుకు సైలెంట్ అయింది?

★మీ మౌనం తెలంగాణ క్షమించదు
★ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్ట్

నేటి గద్ధర్ వెబ్ డెస్క్: గత పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో ప్రతి అంశాన్ని పూర్తత్వం లో పెట్టి చూపెట్టిన అప్పటి మీడియా మిత్రులు ఎక్కడ అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్న ఇందుకు పాలకులను ప్రశ్నించడం లేదని సోషల్ మీడియా వేదికగా విద్యావంతులు యువకులు ప్రశ్నిస్తున్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి కేసీఆర్ పై విష ప్రచారం చేశారా? పదవుల కోసం అసత్యాలు ప్రచారం చేశారా? మీ మౌనం తెలంగాణ ప్రజలు క్షమించాలని పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలో ట్రెండింగ్ అవుతుంది.
★తెలంగాణలో లాకప్ డెత్ అయితే చప్పుడు లేదు.

★తెలంగాణలో సాగునీరు లేక రైతులు గోస పడితే చప్పుడు లేదు

★తెలంగాణలో రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో డిసెంబర్ 8 నాడు రుణమాఫీ చేస్తాను అని సీఎం మోసంచేస్తే చప్పుడు లేదు

★తెలంగాణ రైతు కళ్లాల్లో పంట అమ్ముకోలేక వర్షంపాలైతే చప్పుడు లేదు

★తెలంగాణలో తప్పుడు కేసులు పెట్టి ప్రజలను జైల్లో వేస్తే చప్పుడు లేదు

★తెలంగాణల్ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా చప్పుడు లేదు

★తెలంగాణ స్కూళ్లలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే చప్పుడు లేదు.

★తెలంగాణలో దళిత డిప్యుటీ సీఎంకు నిత్యం అవమానం జరిగితే చప్పుడు లేదు

★తెలంగాణలో ఏకపక్ష రెడ్డి రాజ్యం నడుస్తోంటే చప్పుడు లేదు.

★తెలంగాణలో అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందిపడ్డా చప్పుడు లేదు.

★తెలంగాణలో నలుగురు జర్నలిస్టుల మీద భౌతికదాడి జరిగితే చప్పుడు లేదు.

★తెలంగాణలో 16 జిల్లాలు రద్దు చేస్తానని తుగ్లక్ సీఎం అంటే చప్పుడు లేదు

★తెలంగాణ మంత్రి కొడుకు ఒకరు వాచీల స్మగ్లింగ్ కేసులో దొరికినా చప్పుడు లేదు

★తెలంగాణలో మరోమంత్రి పేషీ ఇసుక స్మగ్లింగ్ కేసులో దొరికినా చప్పుడు లేదు తెలంగాణలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినా చప్పుడు లేదు తెలంగాణ ఉద్యమకారులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా చప్పుడులేదు

★తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నా చప్పుడు లేదు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

 Don't Miss this News !