+91 95819 05907

ప్రశ్నించే గొంతుకలమని KCR మీద ఎగిరిన బ్యాచ్ ఎందుకు సైలెంట్ అయింది?

★మీ మౌనం తెలంగాణ క్షమించదు
★ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్ట్

నేటి గద్ధర్ వెబ్ డెస్క్: గత పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో ప్రతి అంశాన్ని పూర్తత్వం లో పెట్టి చూపెట్టిన అప్పటి మీడియా మిత్రులు ఎక్కడ అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్న ఇందుకు పాలకులను ప్రశ్నించడం లేదని సోషల్ మీడియా వేదికగా విద్యావంతులు యువకులు ప్రశ్నిస్తున్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి కేసీఆర్ పై విష ప్రచారం చేశారా? పదవుల కోసం అసత్యాలు ప్రచారం చేశారా? మీ మౌనం తెలంగాణ ప్రజలు క్షమించాలని పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలో ట్రెండింగ్ అవుతుంది.
★తెలంగాణలో లాకప్ డెత్ అయితే చప్పుడు లేదు.

★తెలంగాణలో సాగునీరు లేక రైతులు గోస పడితే చప్పుడు లేదు

★తెలంగాణలో రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో డిసెంబర్ 8 నాడు రుణమాఫీ చేస్తాను అని సీఎం మోసంచేస్తే చప్పుడు లేదు

★తెలంగాణ రైతు కళ్లాల్లో పంట అమ్ముకోలేక వర్షంపాలైతే చప్పుడు లేదు

★తెలంగాణలో తప్పుడు కేసులు పెట్టి ప్రజలను జైల్లో వేస్తే చప్పుడు లేదు

★తెలంగాణల్ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా చప్పుడు లేదు

★తెలంగాణ స్కూళ్లలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే చప్పుడు లేదు.

★తెలంగాణలో దళిత డిప్యుటీ సీఎంకు నిత్యం అవమానం జరిగితే చప్పుడు లేదు

★తెలంగాణలో ఏకపక్ష రెడ్డి రాజ్యం నడుస్తోంటే చప్పుడు లేదు.

★తెలంగాణలో అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందిపడ్డా చప్పుడు లేదు.

★తెలంగాణలో నలుగురు జర్నలిస్టుల మీద భౌతికదాడి జరిగితే చప్పుడు లేదు.

★తెలంగాణలో 16 జిల్లాలు రద్దు చేస్తానని తుగ్లక్ సీఎం అంటే చప్పుడు లేదు

★తెలంగాణ మంత్రి కొడుకు ఒకరు వాచీల స్మగ్లింగ్ కేసులో దొరికినా చప్పుడు లేదు

★తెలంగాణలో మరోమంత్రి పేషీ ఇసుక స్మగ్లింగ్ కేసులో దొరికినా చప్పుడు లేదు తెలంగాణలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినా చప్పుడు లేదు తెలంగాణ ఉద్యమకారులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా చప్పుడులేదు

★తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నా చప్పుడు లేదు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !