+91 95819 05907

ప్రశ్నించే గొంతుకలమని KCR మీద ఎగిరిన బ్యాచ్ ఎందుకు సైలెంట్ అయింది?

★మీ మౌనం తెలంగాణ క్షమించదు
★ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్ట్

నేటి గద్ధర్ వెబ్ డెస్క్: గత పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో ప్రతి అంశాన్ని పూర్తత్వం లో పెట్టి చూపెట్టిన అప్పటి మీడియా మిత్రులు ఎక్కడ అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్న ఇందుకు పాలకులను ప్రశ్నించడం లేదని సోషల్ మీడియా వేదికగా విద్యావంతులు యువకులు ప్రశ్నిస్తున్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి కేసీఆర్ పై విష ప్రచారం చేశారా? పదవుల కోసం అసత్యాలు ప్రచారం చేశారా? మీ మౌనం తెలంగాణ ప్రజలు క్షమించాలని పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలో ట్రెండింగ్ అవుతుంది.
★తెలంగాణలో లాకప్ డెత్ అయితే చప్పుడు లేదు.

★తెలంగాణలో సాగునీరు లేక రైతులు గోస పడితే చప్పుడు లేదు

★తెలంగాణలో రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో డిసెంబర్ 8 నాడు రుణమాఫీ చేస్తాను అని సీఎం మోసంచేస్తే చప్పుడు లేదు

★తెలంగాణ రైతు కళ్లాల్లో పంట అమ్ముకోలేక వర్షంపాలైతే చప్పుడు లేదు

★తెలంగాణలో తప్పుడు కేసులు పెట్టి ప్రజలను జైల్లో వేస్తే చప్పుడు లేదు

★తెలంగాణల్ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా చప్పుడు లేదు

★తెలంగాణ స్కూళ్లలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే చప్పుడు లేదు.

★తెలంగాణలో దళిత డిప్యుటీ సీఎంకు నిత్యం అవమానం జరిగితే చప్పుడు లేదు

★తెలంగాణలో ఏకపక్ష రెడ్డి రాజ్యం నడుస్తోంటే చప్పుడు లేదు.

★తెలంగాణలో అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందిపడ్డా చప్పుడు లేదు.

★తెలంగాణలో నలుగురు జర్నలిస్టుల మీద భౌతికదాడి జరిగితే చప్పుడు లేదు.

★తెలంగాణలో 16 జిల్లాలు రద్దు చేస్తానని తుగ్లక్ సీఎం అంటే చప్పుడు లేదు

★తెలంగాణ మంత్రి కొడుకు ఒకరు వాచీల స్మగ్లింగ్ కేసులో దొరికినా చప్పుడు లేదు

★తెలంగాణలో మరోమంత్రి పేషీ ఇసుక స్మగ్లింగ్ కేసులో దొరికినా చప్పుడు లేదు తెలంగాణలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినా చప్పుడు లేదు తెలంగాణ ఉద్యమకారులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా చప్పుడులేదు

★తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నా చప్పుడు లేదు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !