+91 95819 05907

ప్రశ్నించే గొంతుకలమని KCR మీద ఎగిరిన బ్యాచ్ ఎందుకు సైలెంట్ అయింది?

★మీ మౌనం తెలంగాణ క్షమించదు
★ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్ట్

నేటి గద్ధర్ వెబ్ డెస్క్: గత పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో ప్రతి అంశాన్ని పూర్తత్వం లో పెట్టి చూపెట్టిన అప్పటి మీడియా మిత్రులు ఎక్కడ అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్న ఇందుకు పాలకులను ప్రశ్నించడం లేదని సోషల్ మీడియా వేదికగా విద్యావంతులు యువకులు ప్రశ్నిస్తున్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి కేసీఆర్ పై విష ప్రచారం చేశారా? పదవుల కోసం అసత్యాలు ప్రచారం చేశారా? మీ మౌనం తెలంగాణ ప్రజలు క్షమించాలని పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలో ట్రెండింగ్ అవుతుంది.
★తెలంగాణలో లాకప్ డెత్ అయితే చప్పుడు లేదు.

★తెలంగాణలో సాగునీరు లేక రైతులు గోస పడితే చప్పుడు లేదు

★తెలంగాణలో రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు

★తెలంగాణలో డిసెంబర్ 8 నాడు రుణమాఫీ చేస్తాను అని సీఎం మోసంచేస్తే చప్పుడు లేదు

★తెలంగాణ రైతు కళ్లాల్లో పంట అమ్ముకోలేక వర్షంపాలైతే చప్పుడు లేదు

★తెలంగాణలో తప్పుడు కేసులు పెట్టి ప్రజలను జైల్లో వేస్తే చప్పుడు లేదు

★తెలంగాణల్ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా చప్పుడు లేదు

★తెలంగాణ స్కూళ్లలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే చప్పుడు లేదు.

★తెలంగాణలో దళిత డిప్యుటీ సీఎంకు నిత్యం అవమానం జరిగితే చప్పుడు లేదు

★తెలంగాణలో ఏకపక్ష రెడ్డి రాజ్యం నడుస్తోంటే చప్పుడు లేదు.

★తెలంగాణలో అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందిపడ్డా చప్పుడు లేదు.

★తెలంగాణలో నలుగురు జర్నలిస్టుల మీద భౌతికదాడి జరిగితే చప్పుడు లేదు.

★తెలంగాణలో 16 జిల్లాలు రద్దు చేస్తానని తుగ్లక్ సీఎం అంటే చప్పుడు లేదు

★తెలంగాణ మంత్రి కొడుకు ఒకరు వాచీల స్మగ్లింగ్ కేసులో దొరికినా చప్పుడు లేదు

★తెలంగాణలో మరోమంత్రి పేషీ ఇసుక స్మగ్లింగ్ కేసులో దొరికినా చప్పుడు లేదు తెలంగాణలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినా చప్పుడు లేదు తెలంగాణ ఉద్యమకారులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా చప్పుడులేదు

★తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నా చప్పుడు లేదు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల సమావేశం

నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతల సమావేశం లో

Read More »

Surya peta: వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు.

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు. వరంగల్ లో జరుగనున్న BRS రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు.. BRS రజతోత్సవ సభకు మేముసైతం

Read More »

పినపాకలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు .

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా జరిగాయి. పినపాక మండల తెలుగు దేశం పార్టీ

Read More »

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు. మహదేవపురం ఎత్తిపోతల పథకం – సాగునీటి సరఫరాలో చరిత్రాత్మక ముందడుగు ఖమ్మం జిల్లా,మధిర మండలం,

Read More »

మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

. బునియది ఆదివాసి, కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

Read More »

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

 Don't Miss this News !