+91 95819 05907

మంత్రి మాటలను పట్టించుకోవడం లేదు:వరికి ఎరగడ పెట్టారు…పక్కనున్న పామాయిల్ తోట కి అంటుకుంది

★ పామాయిల్ తోట అగ్నికి ఆహుతి
★ డ్రిప్పింగ్ పైపులు సైతం పూర్తిగా దగ్ధం
★రూ లక్షల్లో నష్టం
★వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని ప్రకటించిన మంత్రి తుమ్మల
★రెండవ రోజే ఈ ఘటన
★ప్రభుత్వం ఆదుకోవాలి: బాధిత రైతులు

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(పినపాక):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో పామాయిల్ మొక్కలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధిత రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లింది.బాధిత రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాండ్ల అశోక్ ఎకరం 50 సెంట్లు, చిత్తలూరి సత్యం రెండు ఎకరాల 50 సెంట్లు, గాండ్ల విజయ్ ఎకరం 50 సెంట్ల లో గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో పామాయిల్ పంట సాగు చేశారు . బాధిత రైతులు ఎంతో శ్రమకు వచ్చి పామాయిల్ మొక్కలు ఏపుగా రావడానికి నిరంతరం శ్రమించారు. వారి కష్టానికి ఫలితంగా మొక్కలు ఏపుగా పెరగడం జరిగింది. కానీ వారి ఆశలను ఓ రైతు తన పొలంలోని వరి కొయ్యలను కాల్చడానికి. గురువారం పెట్టిన ఎరగడ పామాయిల్ రైతులకు శాపంగా మారింది.ఎరగడ మంటలు పామాయిల్ తోటకు వ్యాప్తి చెందడంతో తోటలోని మొక్కలు డ్రిప్పింగ్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనితో ఆయా రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లింది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని ప్రకటించిన మరునాడు ఈ సంఘటన జరగడం కొసమెరుపు. కాగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరడమైనది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !