+91 95819 05907

ఆ అధికారి ఉన్నట్టా ?లేనట్టా?ఎర్ర మట్టితో దళిత కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం?

నాసిరకంతో సిసి రోడ్డు నిర్మాణం…

అధికారుల పర్యవేక్షణ శూన్యం…

నేటి గద్దర్ న్యూస్,కరకగూడెం(మే16):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని దళిత కాలనీలో పంచాయతీరాజ్ నిధులతో నైనారపు రామకృష్ణ ఇంటి దగ్గర నుండి ముత్యాలమ్మ గుడి వరకు రెండు లక్షల 50 వేలు నిధులతో సిసి రోడ్డు మంజూరైనది.పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం సిసి రోడ్డు నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ ఆ నిబంధనలను తుంగలోతొక్కి సదర్ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, నాసిరకం మెటీరియల్ తో సిసి రోడ్డు నిర్మాణం చేశారని దళిత కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.నాణ్యత ప్రమాణాలను పాటించకుండా సదర్ కాంట్రాక్టర్ ఇసుకకు బదులుగా ఇసుక లాంటి ఎర్ర మట్టితో సిసి రోడ్డు నిర్మించడం ఎంతవరకు సబబు అని దళిత కాలనీ వాసులు మండిపడుతున్నారు. సీసీ రోడ్డు వేసే ముందు జీఎస్పీని రెండు అంగుళాలు ఎత్తున పోసి వాటర్ కీరింగ్ చేస్తూ రోలింగ్ చేశాక అప్పుడు మాత్రమే దానిపై తీసి రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంటుంది కానీ అలాంటిదేమీ లేకుండానే తూ తూ మంత్రంగా జిఎస్పిని పై పైన చల్లి దాని పైన సిసి రోడ్డు నిర్మాణం చేయడం అంటే ఇంత కన్నా దారుణం ఏముందని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఎస్సీలు అంటే అధికారులు కూడా చులకన భావంతో చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన సిసి రోడ్డు నిర్మాణం అధికారుల జాడే లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
ఏఈ వెంకటేశ్వర్లు వివరణ:
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
కరకగూడెం దళిత కాలనీలో వేసిన సి సి రోడ్డు నిర్మాణంలో నాసిరకంతో రోడ్డు నిర్మాణం చేస్తున్నారని విషయాన్ని ఏఈ వెంకటేశ్వర్లును వివరణ కోసం చరవాని ద్వారా సంప్రదించగా అక్కడ అలాంటిదేమీ జరగడం లేదు.మీరు ఏమైనా మా పై అధికారులా అంటూ విరుచకపడ్డారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !