+91 95819 05907

ఆదివాసి గ్రామంలో సింగరేణి ఉచిత వైద్య శిబిరం

సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ రమణ.

నేటి గద్దర్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 17 :
నైనారపు నాగేశ్వరరావు ✍️
7893538668

సింగరేణి సేవా సమితి మరియు సింగరేణి వైద్య ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చినరావిగూడెం గ్రామంలో శుక్రవారం నాడు మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ ఆదేశాల మేరకు సింగరేణి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ రమణ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం తమ వంతు కర్తవ్యం సామాజిక బాధ్యతగా ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.అందులో భాగంగానే మున్సిపాలిటీ పరిధిలోని ఆదివాసి గ్రామమైన చినరావిగూడెంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ వైద్య శిబిరంలో స్త్రీలు,పురుషులు,వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.ఈ వైద్య శిబిరంలో 115 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు.ఈ వైద్య శిబిరంలో సాధారణ సీజనల్ వ్యాధులతో పాటు బిపి,షుగర్ వ్యాధిగ్రస్తులను పరీక్షించి ఆయా వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ కె సౌందర్యవతి హాస్పిటల్ సిబ్బంది శ్రీకాంత్,పవన్ కుమార్ గ్రామ పెద్దలు చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

 Don't Miss this News !