+91 95819 05907

ఆదివాసి గ్రామంలో సింగరేణి ఉచిత వైద్య శిబిరం

సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ రమణ.

నేటి గద్దర్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 17 :
నైనారపు నాగేశ్వరరావు ✍️
7893538668

సింగరేణి సేవా సమితి మరియు సింగరేణి వైద్య ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చినరావిగూడెం గ్రామంలో శుక్రవారం నాడు మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ ఆదేశాల మేరకు సింగరేణి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ రమణ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం తమ వంతు కర్తవ్యం సామాజిక బాధ్యతగా ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.అందులో భాగంగానే మున్సిపాలిటీ పరిధిలోని ఆదివాసి గ్రామమైన చినరావిగూడెంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ వైద్య శిబిరంలో స్త్రీలు,పురుషులు,వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.ఈ వైద్య శిబిరంలో 115 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు.ఈ వైద్య శిబిరంలో సాధారణ సీజనల్ వ్యాధులతో పాటు బిపి,షుగర్ వ్యాధిగ్రస్తులను పరీక్షించి ఆయా వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ కె సౌందర్యవతి హాస్పిటల్ సిబ్బంది శ్రీకాంత్,పవన్ కుమార్ గ్రామ పెద్దలు చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !