+91 95819 05907

Mulugu:హత్యాచారం చేసి ఆపై హత్య:DSP

★ అంగన్వాడీ టీచర్ మర్డర్ మిస్టరీ చేదించిన పోలీసులు
★ నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు

నేటి గద్ధర్ న్యూస్,ములుగు:

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటపూరు గ్రామంలోని అంగనవాడీ సెంటర్ 3లో విధులు నిర్వహిస్తున్న రడం సుజాత (50) మంగళవారం హత్యకు గురైన సంఘటన విధితమే.హత్య చేసిన నిందితులను పస్రా DSP రవీందర్ రెడ్డి అధ్వర్యంలో పట్టుకున్నారు.డిఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.వాజేడు మండలం రొయ్యురు గ్రామనికి చెందిన ఆకుదారి.రామయ్య,పడిగ.జంపయ్య,అను ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారం కాటపూరు గ్రామం నుండి వారి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నాంపల్లి గ్రామ సమీపంలోని అటవి ప్రాంతంలో గల నీల వర్రె దగ్గర హత్యచారం చేసి అమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు తిసుకోని స్కార్ప్ తో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. తక్కువ సమయంలోనే అంగన్వాడీ టీచర్ హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులను మండల ప్రజలు అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

 Don't Miss this News !