+91 95819 05907

మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

★మణుగూరు ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ బడగు ప్రభాకర్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 19:

మణుగూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటిఐ లో పదవ తరగతి ఉత్తీర్ణత చెందిన వారికి GPA మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ప్రారంభం జరుగుతున్నట్లుగా ప్రిన్సిపాల్ బడగు ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఏజెన్సీ ప్రాంత యువతి, యువకులకు తెలంగాణ ప్రభుత్వం ఐటిఐ కోర్సులు చదవడానికి మంచి అవకాశాలను కల్పించిందని మణుగూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ITI లో కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 2 యూనిట్లు,48 సీట్లు ఒక సంవత్సరం కోర్సు, ఎలక్ట్రిషన్ 2 యూనిట్లు,40 సీట్లు,2 సంవత్సరాలు కోర్సు, పిట్టర్-1 యూనిట్, 20 సీట్లు,2 సంవత్సరాల కోర్సు, డ్రాఫ్ట్ మెన్ సివిల్ ,1 యూనిట్,24 సీట్లు 2 సంవత్సరాల కోర్సు, డీజిల్ మెకానిక్-2 యూనిట్లు,1 సంవత్సరం కోర్సు,48 సీట్లు అవకాశం ఉన్నట్లుగా ఆయన తెలిపారు. ఈ అవకాశాలను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చివరి తేదీ: 10-06-2024, iti.Telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

 Don't Miss this News !