+91 95819 05907

మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

★మణుగూరు ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ బడగు ప్రభాకర్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 19:

మణుగూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటిఐ లో పదవ తరగతి ఉత్తీర్ణత చెందిన వారికి GPA మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ప్రారంభం జరుగుతున్నట్లుగా ప్రిన్సిపాల్ బడగు ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఏజెన్సీ ప్రాంత యువతి, యువకులకు తెలంగాణ ప్రభుత్వం ఐటిఐ కోర్సులు చదవడానికి మంచి అవకాశాలను కల్పించిందని మణుగూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ITI లో కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 2 యూనిట్లు,48 సీట్లు ఒక సంవత్సరం కోర్సు, ఎలక్ట్రిషన్ 2 యూనిట్లు,40 సీట్లు,2 సంవత్సరాలు కోర్సు, పిట్టర్-1 యూనిట్, 20 సీట్లు,2 సంవత్సరాల కోర్సు, డ్రాఫ్ట్ మెన్ సివిల్ ,1 యూనిట్,24 సీట్లు 2 సంవత్సరాల కోర్సు, డీజిల్ మెకానిక్-2 యూనిట్లు,1 సంవత్సరం కోర్సు,48 సీట్లు అవకాశం ఉన్నట్లుగా ఆయన తెలిపారు. ఈ అవకాశాలను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చివరి తేదీ: 10-06-2024, iti.Telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 6

Read More »

 Don't Miss this News !