+91 95819 05907

సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి రాకేశ్ రెడ్డి…. గోల్మాల్ వ్యవహారాలకు పాల్పడేది తీన్మార్ మల్లన్న :కోలేటి భవాని శంకర్

★ పట్టాభద్రులు ఆలోచించి ఓటు వేయాలి
★ గత ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచింది
★ బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుల పత్రాలు ఇచ్చింది
★ తామే జాబులు ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
★ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీన్మార్ మల్లన్న అక్రమాలు
★ ఎలాంటి మచ్చలేని నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి

★ కోట్ల రూపాయల వేతనం వదులుకొని ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి
★ కరోనా కష్టకాలంలో, వరంగల్ వరదల సమయంలో అక్కడి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి
★ కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కదా!
★ వీఆర్ఏలను పర్మినెంట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే
★ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరిగింది కేసీఆర్ హయాంలోనే
★గత ప్రభుత్వం హయాంలో 11,103 ల తాత్కాలిక ఉద్యోగుల పోస్టులు పర్మినెంట్
★90 వేల 142 పోస్టులకు గత ప్రభుత్వం ప్రకటన చేయలేదా?
★ ఎస్ టి, ఎస్ సి ,బి సి, మైనారిటీ గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్యకు బాటలు వేసిన కెసిఆర్
★ ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం కన్నీరు పెడుతుంది

★ పట్టాభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి

★BRSనల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించండి

★ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: అగ్రరాజ్యంలో కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని వదులుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చిన వ్యక్తి నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అని…. మీడియాను అడ్డుపెట్టుకొని గోల్మాల్ వ్యవహారాలకు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అన్నారు. ఆయన సోమవారం పినపాకలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి రాకేశ్ రెడ్డి…. గోల్మాల్ వ్యవహారాలకు పాల్పడేది వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అన్నారు.పట్టాభద్రులు తమ అమూల్యమైన ఓటు ఆలోచించి ఓటు వేసి తెలంగాణ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు.
గత ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుల పత్రాలు ఇచ్చి… మందికి పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటూ విద్యావంతులను మోసం చేస్తుందని కోలేటి దుయ్యబడ్డారు. తామే జాబులు ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీన్మార్ మల్లన్న అక్రమాలు, బాగోతాలు ఆయన చేసిన బ్లాక్ మెయిల్ పనులకు నిదర్శనం అన్నారు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఎలాంటి మచ్చలేని నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి
🔥🔥🔥🔥🔥🔥🔥

కోట్ల రూపాయల వేతనం వదులుకొని ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి ఎలాంటి మచ్చ లేని వ్యక్తి అని అన్నారు. కరోనా కష్టకాలంలో, వరంగల్ వరదల సమయంలో అక్కడి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి రాకేశ్ రెడ్డి అని ఆయన సేవలను కొనియాడారు
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
11,103 తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
కాంట్రాక్ట్ లెక్చరర్లను వివిధ శాఖల్లో ఉన్న తాత్కాలిక ఉద్యోగులను, వీఆర్ఏలను పర్మినెంట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అని విద్యావంతులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలని కోరారు.
గత ప్రభుత్వం హయాంలో 11,103 ల తాత్కాలిక ఉద్యోగుల పోస్టులు పర్మినెంట్ చేసి వేలాది కుటుంబాలలో శాశ్వత ఆనందాన్ని నింపిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఎస్ టి, ఎస్ సి ,బి సి, మైనారిటీ గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్యకు బాటలు వేసిన… లక్షలాది కుటుంబాలలో వెలుగులు కెసిఆర్…
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరిగింది కేసీఆర్ హయాంలోనే ఈ నగ్న సత్యాన్ని విద్యావంతులు మేధావులు ప్రజలు గమనించాలన్నారు. ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం కన్నీరు పెడుతుంది. రైతులు హరికోసపడుతున్నారు. వరి ధాన్యం తడుస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వెలుబుచ్చారు. పట్టాభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. విద్యావంతులు మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 3 BRSనల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని కి వేసిభారీ మెజార్టీతో గెలిపించండి అని కోలేటి భవాని శంకర్ కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !