+91 95819 05907

సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి రాకేశ్ రెడ్డి…. గోల్మాల్ వ్యవహారాలకు పాల్పడేది తీన్మార్ మల్లన్న :కోలేటి భవాని శంకర్

★ పట్టాభద్రులు ఆలోచించి ఓటు వేయాలి
★ గత ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచింది
★ బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుల పత్రాలు ఇచ్చింది
★ తామే జాబులు ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
★ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీన్మార్ మల్లన్న అక్రమాలు
★ ఎలాంటి మచ్చలేని నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి

★ కోట్ల రూపాయల వేతనం వదులుకొని ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి
★ కరోనా కష్టకాలంలో, వరంగల్ వరదల సమయంలో అక్కడి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి
★ కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కదా!
★ వీఆర్ఏలను పర్మినెంట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే
★ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరిగింది కేసీఆర్ హయాంలోనే
★గత ప్రభుత్వం హయాంలో 11,103 ల తాత్కాలిక ఉద్యోగుల పోస్టులు పర్మినెంట్
★90 వేల 142 పోస్టులకు గత ప్రభుత్వం ప్రకటన చేయలేదా?
★ ఎస్ టి, ఎస్ సి ,బి సి, మైనారిటీ గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్యకు బాటలు వేసిన కెసిఆర్
★ ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం కన్నీరు పెడుతుంది

★ పట్టాభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి

★BRSనల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించండి

★ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: అగ్రరాజ్యంలో కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని వదులుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చిన వ్యక్తి నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అని…. మీడియాను అడ్డుపెట్టుకొని గోల్మాల్ వ్యవహారాలకు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అన్నారు. ఆయన సోమవారం పినపాకలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి రాకేశ్ రెడ్డి…. గోల్మాల్ వ్యవహారాలకు పాల్పడేది వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అన్నారు.పట్టాభద్రులు తమ అమూల్యమైన ఓటు ఆలోచించి ఓటు వేసి తెలంగాణ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు.
గత ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుల పత్రాలు ఇచ్చి… మందికి పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటూ విద్యావంతులను మోసం చేస్తుందని కోలేటి దుయ్యబడ్డారు. తామే జాబులు ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీన్మార్ మల్లన్న అక్రమాలు, బాగోతాలు ఆయన చేసిన బ్లాక్ మెయిల్ పనులకు నిదర్శనం అన్నారు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఎలాంటి మచ్చలేని నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి
🔥🔥🔥🔥🔥🔥🔥

కోట్ల రూపాయల వేతనం వదులుకొని ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి ఎలాంటి మచ్చ లేని వ్యక్తి అని అన్నారు. కరోనా కష్టకాలంలో, వరంగల్ వరదల సమయంలో అక్కడి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి రాకేశ్ రెడ్డి అని ఆయన సేవలను కొనియాడారు
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
11,103 తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
కాంట్రాక్ట్ లెక్చరర్లను వివిధ శాఖల్లో ఉన్న తాత్కాలిక ఉద్యోగులను, వీఆర్ఏలను పర్మినెంట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అని విద్యావంతులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలని కోరారు.
గత ప్రభుత్వం హయాంలో 11,103 ల తాత్కాలిక ఉద్యోగుల పోస్టులు పర్మినెంట్ చేసి వేలాది కుటుంబాలలో శాశ్వత ఆనందాన్ని నింపిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఎస్ టి, ఎస్ సి ,బి సి, మైనారిటీ గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్యకు బాటలు వేసిన… లక్షలాది కుటుంబాలలో వెలుగులు కెసిఆర్…
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరిగింది కేసీఆర్ హయాంలోనే ఈ నగ్న సత్యాన్ని విద్యావంతులు మేధావులు ప్రజలు గమనించాలన్నారు. ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం కన్నీరు పెడుతుంది. రైతులు హరికోసపడుతున్నారు. వరి ధాన్యం తడుస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వెలుబుచ్చారు. పట్టాభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. విద్యావంతులు మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 3 BRSనల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని కి వేసిభారీ మెజార్టీతో గెలిపించండి అని కోలేటి భవాని శంకర్ కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !