+91 95819 05907

మహా మయూర…….పూజారి జ్యోతి

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 20:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కు చెందిన పూజారి జ్యోతి కి గాయనిగా కళారంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా మహా మయూర ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు.ఏ ఎన్ ఎస్ 24 టీవీ మరియు ఎస్ఎస్ ఆర్కె 3D ఆర్ట్ అకాడమి నిర్వాహకులు,సౌత్ సెంట్రల్ రైల్వే ఇన్స్టిట్యూట్ మౌలాలి,సికింద్రాబాద్ రైల్వే నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి మహా మయూర పురస్కారాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథులుగా సీనియర్ సినీ దర్శకులు గోపాల కృష్ణ,నిర్వాహకులు టీవీ అశోక్ కుమార్,అనుమాండ్ల నాగరాజు,వనపర్తి పద్మావతి, డా.కృష్ణ,స్టార్ మా సింగర్ వెంకటేష్ చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు మెమెంటో,పురస్కార పత్రాన్ని అందజేశారు.కళా రంగంలో గాయనీగా పలు కార్యక్రమాలు,ప్రదర్శనలు ఇస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న పూజారి జ్యోతికి మహా మయూర ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందని,తనకు ఈ అవార్డుకు ఎంపిక చేసిన నిర్వాహకులకు,అలాగే పట్టణ ప్రజలకు,కళాభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు,కృతజ్ఞతలు ఆమె తెలిపారు.పూజారి జ్యోతి కొన్ని కళారంగ సంస్థల నుండి ఉత్తమ గాయనీ గా,ఉత్తమ మహిళగా,ఉత్తమ ప్రోగ్రాం ఆర్గనైజర్ గా పలు అవార్డులు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని పూజారి జ్యోతిని పలువురు కళాకారులు,మేధావులు,పట్టణ ప్రముఖులు ప్రశంసలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !