+91 95819 05907

అక్కడ అపరిశుభ్రంగా ఉన్న దాబా హోటళ్లపై. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. పలు కేసులు నమోదు

హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి కేసులు నమోదు.

నేటి గదర్, ములుగు/మంగపేట, మే 20:

ములుగు జిల్లా మంగపేట మండలం లోని కమలాపురం, రాజుపేట గ్రామాలలో నడుస్తున్న దాబా హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అన్ శానిటరీ కండిషన్ లో ఉన్న పలు దాబాలపై కేసులు నమోదు చేసినట్లు ములుగు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి పి.రోహిత్ రెడ్డి తెలిపారు. మండలంలోని సాయి గణేష్, లక్ష్మీ, రేణుక, పరమేశ్వర దాబాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తనిఖీలు చేయగా వాటిల్లో అన్ శానిటరీ కండీషన్ లో ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించి వారికి ఫుడ్ సేఫ్టీ సౌండింగ్ యాక్టు 2006 ప్రకారం నోటీలు జారీ చేసినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. నోటీసుల తీసుకున్న దాబా యజమానులు మూడు రోజుల్లోగా అనుమతులు పొందడంతో పాటు అన్ శానిటరీ కండీషన్ పై నివేదికలు అందజేయాలని లేని పక్షంలో దాబాలను సీజ్ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మండలంలోని దాబాలు, హోటళ్లు, బేకరీలు టీ షాపులు ఫుడ్ సేఫ్టీ సాండెట్ యాక్టు 2006 నిబంధనల మేరకు వ్యాపారాలు చేయాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజా ఆరోగ్యం రీత్యా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు రోహిత్ రెడ్డి తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !