+91 95819 05907

అక్కడ అపరిశుభ్రంగా ఉన్న దాబా హోటళ్లపై. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. పలు కేసులు నమోదు

హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి కేసులు నమోదు.

నేటి గదర్, ములుగు/మంగపేట, మే 20:

ములుగు జిల్లా మంగపేట మండలం లోని కమలాపురం, రాజుపేట గ్రామాలలో నడుస్తున్న దాబా హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అన్ శానిటరీ కండిషన్ లో ఉన్న పలు దాబాలపై కేసులు నమోదు చేసినట్లు ములుగు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి పి.రోహిత్ రెడ్డి తెలిపారు. మండలంలోని సాయి గణేష్, లక్ష్మీ, రేణుక, పరమేశ్వర దాబాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తనిఖీలు చేయగా వాటిల్లో అన్ శానిటరీ కండీషన్ లో ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించి వారికి ఫుడ్ సేఫ్టీ సౌండింగ్ యాక్టు 2006 ప్రకారం నోటీలు జారీ చేసినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. నోటీసుల తీసుకున్న దాబా యజమానులు మూడు రోజుల్లోగా అనుమతులు పొందడంతో పాటు అన్ శానిటరీ కండీషన్ పై నివేదికలు అందజేయాలని లేని పక్షంలో దాబాలను సీజ్ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మండలంలోని దాబాలు, హోటళ్లు, బేకరీలు టీ షాపులు ఫుడ్ సేఫ్టీ సాండెట్ యాక్టు 2006 నిబంధనల మేరకు వ్యాపారాలు చేయాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజా ఆరోగ్యం రీత్యా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు రోహిత్ రెడ్డి తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !