+91 95819 05907

అక్కడ అపరిశుభ్రంగా ఉన్న దాబా హోటళ్లపై. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. పలు కేసులు నమోదు

హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి కేసులు నమోదు.

నేటి గదర్, ములుగు/మంగపేట, మే 20:

ములుగు జిల్లా మంగపేట మండలం లోని కమలాపురం, రాజుపేట గ్రామాలలో నడుస్తున్న దాబా హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అన్ శానిటరీ కండిషన్ లో ఉన్న పలు దాబాలపై కేసులు నమోదు చేసినట్లు ములుగు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి పి.రోహిత్ రెడ్డి తెలిపారు. మండలంలోని సాయి గణేష్, లక్ష్మీ, రేణుక, పరమేశ్వర దాబాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తనిఖీలు చేయగా వాటిల్లో అన్ శానిటరీ కండీషన్ లో ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించి వారికి ఫుడ్ సేఫ్టీ సౌండింగ్ యాక్టు 2006 ప్రకారం నోటీలు జారీ చేసినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. నోటీసుల తీసుకున్న దాబా యజమానులు మూడు రోజుల్లోగా అనుమతులు పొందడంతో పాటు అన్ శానిటరీ కండీషన్ పై నివేదికలు అందజేయాలని లేని పక్షంలో దాబాలను సీజ్ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మండలంలోని దాబాలు, హోటళ్లు, బేకరీలు టీ షాపులు ఫుడ్ సేఫ్టీ సాండెట్ యాక్టు 2006 నిబంధనల మేరకు వ్యాపారాలు చేయాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజా ఆరోగ్యం రీత్యా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు రోహిత్ రెడ్డి తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !